బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

సమాజంలో పాత్రికేయులది కీలకపాత్ర

సమాజంలో పాత్రికేయులది కీలకపాత్ర
ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

చిత్తూరు : సమాజంలో పాత్రికేయులది కీలక పాత్ర అని కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. APUWJ డైరీ-2025 లను చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ , జాయింట్ కలెక్టర్ విద్యాధరి లు సోమవారం ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు M. లోక నాథన్, B. మురళీ కృష్ణ, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి అశోక్ కుమార్, ఉపాధ్యక్షుడు శివకుమార్ , కార్యవర్గ సభ్యులు సురేష్ ,జయకర్ , చిత్తూరు ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు పవన్, శివప్రసాద్,కార్యవర్గ సభ్యుడు బాల ,రాజేష్,సీనియర్ పాత్రికేయులు KN. సుభాష్ బాబు, మూర్తి , హేమంత్ కుమార్ ,పాత్రికేయులు జయ కుమార్ , గణేష్ , తదితరులు పాల్గొన్నారు.

అలాగే జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దీనిపై కలెక్టర్ స్పందిస్తూ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా ఉండే జర్నలిస్టుల సేవలు ఎనలేనివని అన్నారు. క్షేత్రస్థాయిలో జర్నలిస్టులకు ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు.