Breaking News

LPG కొరతలో ఉపశమనం.. వలస కార్మికులకు అదనపు సిలిండర్లు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: దేశంలో LPG సరఫరాపై ఒత్తిడి పెరుగుతున్న వేళ, వలస కార్మికులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఊరటనిచ్చింది. 5 కిలోల ‘ఛోటు’ LPG సిలిండర్ల కేటాయింపును గణనీయంగా...

కేంద్రం శుక్రవారం విడుదల చేసిన కొత్త LPG అప్‌డేట్: కొరత లేదు, సరఫరా సజావుగా

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: దేశంలో LPG కొరత ఉందని వస్తున్న ప్రచారాలపై కేంద్రం కీలక స్పష్టత ఇచ్చింది. పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం, ఏప్రిల్ 4న ఒక్క...

దేశంలో LPG కొరతలేదని కేంద్రం క్లారిటీ.. వదంతులకు చెక్

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: దేశంలో ఎల్పీజీ కొరత ఉందనే వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. రోజుకు లక్షల సంఖ్యలో సిలిండర్ల సరఫరా కొనసాగుతోందని, ఎక్కడా కొరత లేదని వెల్లడించింది.పెట్రోలియం మంత్రిత్వ శాఖ...

క్రెడిట్ కార్డ్ వాడకంలో చిన్న పొరపాట్లు… పెద్ద సమస్యలు! కార్డు బ్లాక్ అవ్వడానికి అసలు కారణాలు ఇవే

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగింది. కానీ సరైన అవగాహన లేకుండా వాడితే బ్యాంకులు మీ కార్డును బ్లాక్ చేసే పరిస్థితులు వస్తున్నాయి. Reserve Bank...

ఉజ్వల పథకంతో గ్యాస్‌పై భారీ ఊరట.. సిలిండర్‌కు రూ.300 సబ్సిడీ

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: గ్యాస్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పిస్తోంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద అర్హులైన లబ్ధిదారులకు ప్రతి గ్యాస్ సిలిండర్‌పై రూ.300 వరకు...

ప్రత్యామ్నాయ మార్గాలతో ఇంధన భద్రత బలోపేతం

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరా సంక్షోభం ముదురుతున్న నేపథ్యంలో భారత్ కీలక వ్యూహంతో ముందుకెళ్తోంది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగి హోర్ముజ్ జలసంధి మూసివేతతో సరఫరా దెబ్బతిన్నప్పటికీ, దేశం...

సీఎన్‌జీ ధరలు పెరిగాయి.. కిలోకు ₹2.50 షాక్

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: ఇంధన ధరల పెరుగుదల కొనసాగుతున్న నేపథ్యంలో సీఎన్‌జీ వినియోగదారులకు మరో దెబ్బ తగిలింది. టొరెంట్ గ్యాస్ సంస్థ సీఎన్‌జీ ధరను కిలోకు ₹2.50 మేర పెంచింది.ప్రపంచవ్యాప్తంగా ముడి...

ట్రంప్ కొత్త టారిఫ్‌లు.. లోహాలపై కఠిన నిబంధనలు – భారత్‌పై ప్రభావం ఎలా?

ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కు, అల్యూమినియం, రాగి దిగుమతులపై కొత్త టారిఫ్ విధానాన్ని అమలు చేశారు. దేశీయ పరిశ్రమను బలోపేతం చేయడం, పన్నుల వ్యవస్థను సులభతరం...

మద్యం అమ్మకాల్లో గణనీయ వృద్ధి… బీర్ విక్రయాలు 70% పెరుగుదల

అమ్మకాల లెక్క ఘనంగా ఉన్నా ఆదాయం పెరుగుదల స్వల్పమే ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా బీర్, ఐఎంఎల్ విక్రయాలు భారీగా...

ప్రీమియం ఇంధన ధరలు పెంపు.. ఇండియన్ ఆయిల్ నిర్ణయం

ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా వాహనదారులకు మరో షాక్ తగిలింది. ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రీమియం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో...