Breaking News

పెట్రోల్, డీజిల్ ధరలపై క్లారిటీ.. పెంపు లేదని కేంద్రం స్పష్టం

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతాయన్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఇంధన ధరలు పెంచే ఉద్దేశం ప్రస్తుతం లేదని...

వాహనదారులకు షాక్: దేశవ్యాప్తంగా ప్రీమియం డీజిల్ ధర పెరుగుదల

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా ప్రీమియం పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రీమియం డీజిల్ ధర కూడా లీటరుకు సుమారు రూ. 1.50 పెరిగింది. చమురు కంపెనీల ప్రకారం, అంతర్జాతీయ ముడి...

ఇండియన్ ఆయిల్ కొత్త నిర్ణయం.. గ్యాస్ కష్టాలకు చెక్

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: గ్యాస్ వినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 5 కేజీల చిన్న ఎల్పీజీ సిలిండర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి, గ్యాస్ పొందడాన్ని...

సిమ్ లేకపోయినా వాట్సప్, టెలిగ్రామ్ వాడొచ్చు: కేంద్రం సిమ్ బైండింగ్ అమలుకు గడువును పొడిగిస్తోంది

మార్చి 30, నేటి తెలుగు పత్రిక: సోషల్ మీడియా యాప్స్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వంటి మెసేజింగ్ యాప్స్‌కు సంబంధించిన...

పెట్రోల్, డీజిల్ సుంకాల కోతపై నిర్మలా సీతారామన్ స్పందన

మార్చి 27, నేటి తెలుగు పత్రిక: అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో పెరుగుతున్న ధరల మధ్య దేశ ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు ₹10 చొప్పున...

శ్రీరాముడి అనుగ్రహం… ఈ రెండు రాశులపై కనకవర్షం!

మార్చి 27, నేటి తెలుగు పత్రిక: శ్రీ రామ నవమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ పవిత్ర రోజున ఏర్పడుతున్న అరుదైన గ్రహాల సంయోగం కారణంగా 12 రాశులపై...

గృహ వినియోగదారులకు గుడ్‌న్యూస్… ₹500 వరకు ఫ్రీ గ్యాస్, సెక్యూరిటీ డిపాజిట్ జీరో

న్యూఢిల్లీ, మార్చి 27, నేటి తెలుగు పత్రిక: గృహ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వినియోగాన్ని పెంచేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్తగా PNG...

యుద్ధ ప్రభావం.. భారత్‌లో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ప్రముఖ ప్రైవేట్ ఇంధన సంస్థ Nayara Energy లీటరుకు పెట్రోల్‌పై రూ.5 వరకు, డీజిల్‌పై రూ.3 వరకు ధరలను...

పెట్రోల్ బంక్‌ల బంద్ పుకార్లు.. కేంద్రం క్లారిటీ

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. దేశంలో ఎలాంటి ఇంధన కొరత...

AIతో ప్రేమ.. నిజ జీవితానికి ప్రమాదమా? యువతలో కొత్త ట్రెండ్‌పై ఆందోళన

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ యుగంలో, మనుషుల మధ్య సంబంధాల స్వభావం కూడా మారుతోంది. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI) ప్రభావంతో, తోడు కోసం యువత...