వరంగల్ చపాట మిర్చికి జీయో ట్యాగ్ గుర్తింపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగు చేసే ప్రసిద్ధ చపాట మిర్చికి అరుదైన గుర్తింపు లభించింది. ఇండియన్ పేటెంట్ ఆఫీస్ (IPO) ఈ మిర్చికి జీయో ట్యాగ్...
దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ వాహన ధరలను పెంచనుంది. ఈమేరకు కంపెనీ ఎక్స్ఛేంజీ ఫైలింగ్ వెల్లడించింది. జనవరి 2025 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. ఈ పెంపు కారు మోడల్,...
వడ్డీ రేట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన హైదరాబాద్:డిసెంబర్ 06రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా,ఆర్బీఐ, మరోసారి వడ్డీ రేట్లను యథాతథం గానే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆర్బీఐ ద్వైమాసిక...
బంగారం ధరలు ఒకసారి పరుగుతే, మరోసారి తగ్గుతాయి. దేశంలోని ప్రజలందరూ పండగలు, పెళ్ళిళ్ళు అంటూ అనేక సంధర్భాల్లో బంగారం కొనుగోలు చేస్తారు. ధర ఎంత అయినా ఉండని వెనకాడకుండా కొంటారు. గత కొన్ని రోజులుగా...