Breaking News

సజ్జల అక్రమాలపై డిప్యూటీ సీఎం ఆదేశాలు

గత ప్రభుత్వ అవకతవకలు బయటపడుతున్నాయి: సజ్జల అక్రమాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు అమరావతి: గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర...

పుస్తకాలే నా జీవితానికి బలం

పుస్తకాలే నా జీవితానికి బలం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజయవాడ: పుస్తకాలే తనకు జీవితంలో నిలబడే ధైర్యాన్ని ఇచ్చాయని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం (వీబీఎఫ్ఎస్)...

మంత్రి వర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

మంత్రి వర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పనులపై సోమవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ పనితీరుపై ప్రశంసలు,...

ముగిసిన ఏపీ కాబినెట్ భేటీ

ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు: అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక...

టీడీపీ కార్యకర్తల కోసం చారిత్రాత్మక బీమా స్కీమ్

టీడీపీ కార్యకర్తల కోసం చారిత్రాత్మక బీమా స్కీమ్: లోకేష్ నాయనమ్మ ఏపీలో టీడీపీ (TDP) సభ్యత్వ నమోదు కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా అందించేందుకు మంత్రి...

బోరుగడ్డ అనిల్ బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేత

రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేత రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు గురువారం నాడు తిరస్కరించింది. నిందితుడు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతూ...

ఏపీ కేబినెట్ సమావేశం: 14 అంశాల అజెండాతో కీలక నిర్ణయాలు

ఏపీ కేబినెట్ సమావేశం: 14 అంశాల అజెండాతో కీలక నిర్ణయాలు అమరావతిలో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మొత్తం 14 అంశాలు చర్చకు ముందుకు రావడంతో పాటు కీలక నిర్ణయాలు తీసుకునే...

8న ప్రధాని మోదీ పర్యటన – ఏపీకి కీలక మలుపు

విశాఖపట్నంలో ప్రధాని మోదీ పర్యటన - ఏపీకి కీలక మలుపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 8న విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. ఈ మేరకు అధికారిక షెడ్యూల్ విడుదలైంది. మధ్యాహ్నం 3 గంటల...

తప్పుడు ప్రచారాలతో పబ్లిసిటీ చేయడం చంద్రబాబుకు అలవాటు

తప్పుడు ప్రచారాలతో పబ్లిసిటీ చేయడం చంద్రబాబుకు అలవాటు: అంబటి రాంబాబు తాడేపల్లి: వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గోదావరి-పనకచర్ల...

మాజీ మంత్రి పేర్నినానికి హైకోర్టులో ఊరట

రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్నినానికి ఏపీ హైకోర్టులో ఊరట ఏపీ హైకోర్టులో రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నానికి స్వల్ప ఊరట లభించింది. ఈ రోజు...