Breaking News

కష్టానికి ఫలితం చిరస్థాయిగా ఉంటుంది

కష్టానికి ఫలితం చిరస్థాయిగా ఉంటుంది: నారా భువనేశ్వరి కుప్పం: యువతే దేశ భవిష్యత్తుకు నాయకులు అని, కష్టపడితే విజయాన్ని సాధించవచ్చని నారా భువనేశ్వరి అన్నారు. రెండోరోజు కుప్పం పర్యటనలో భాగంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ...

సీతారామాంజనేయుల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? హైకోర్టు ప్రశ్న

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై హైకోర్టు కీలక ప్రశ్నల్ని ఎదురుచేసింది. న్యాయవ్యవస్థ కక్ష సాధింపులుగా భావించకుండా, న్యాయనిర్ణయాలను ఎలా తీసుకుంటుందో ప్రశ్నిస్తున్న ఘటన ఇది. హీరోయిన్ జత్వానీ వేధింపుల కేసులో ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుపై...

వైకుంఠ ద్వార దర్శనం టికెట్ షెడ్యూల్‌ను ప్రకటించిన టీటీడీ

వైకుంఠ ద్వార దర్శనం: టికెట్ జారీ షెడ్యూల్‌ను ప్రకటించిన టీటీడీ తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టికెట్ జారీ షెడ్యూల్‌ను టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ప్రకటించింది. జనవరి 10 నుండి 19వ...

ఇంద్రకీలాద్రిపై భవానీదీక్ష విరమణ.. ప్రత్యేక యాప్

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీదీక్ష విరమణ.. ప్రత్యేక యాప్ విజయవాడ, డిసెంబర్ 18, 2024:విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈనెల 21 నుంచి 25 వరకు జరగనున్న భవానీదీక్ష విరమణకు లక్షలాదిగా భవానీ మాలధారులు రానున్నారు. వీరంతా జగన్మాత...

గంజాయి పట్టివేత

గంజాయి పట్టివేత డిసెంబర్ 19, 2024, భీమిని:భీమిని మండలం మల్లిడి పంచాయతీ పరిధి దుబ్బగూడం గ్రామంలో గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఒగ్గు అంజన్న మరియు ఆకుల హరీష్ అనే యువకులను,...

భూముల రీ-సర్వే ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల

భూముల రీ-సర్వే: ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదలఫైలట్‌ ప్రాజెక్టుగా మండలానికి ఒక గ్రామం, రోజుకు 20 ఎకరాలు సర్వే అమరావతి, డిసెంబర్ 19, 2024:రాష్ట్రవ్యాప్తంగా భూముల రీ-సర్వే ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల కలెక్టర్ల...

పరిటాల రవి హత్య కేసులో ఐదుగురికి బెయిల్

పరిటాల రవి హత్య కేసులో ఐదుగురికి బెయిల్ మంజూరు హైదరాబాద్:పరిటాల రవి హత్య కేసులో 18 సంవత్సరాల తర్వాత ఐదుగురు ముద్దాయిలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన ఈ బెయిల్‌ పండుగ...

చలానాలు కట్టకపోతే వాహనాలు సీజ్

ఏపీలో చలానాలు కట్టకపోతే వాహనాలు సీజ్ చేయాలి: హైకోర్టు అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లో మోటారు వాహన చట్ట నిబంధనలు ఉల్లంఘించిన వారికి పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని హైకోర్టు స్పష్టం చేసింది. చలానాలు చెల్లించనివారి వాహనాలను...

కోచింగ్ సెంటర్లపై కేంద్రం కఠిన చర్యలు

45 కోచింగ్ సెంటర్లపై కేంద్రం కఠిన చర్యలు తప్పుదారి చూపే ప్రకటనల కారణంగా 45 కోచింగ్ సెంటర్లకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. విద్యార్థులను మభ్యపెట్టే ప్రచారాలు నిర్వహించినందుకు 19 ఇన్‌స్టిట్యూట్లపై మొత్తం రూ.61.6...

అంగన్వాడీలకు రూ.52.68 కోట్లు విడుదల

ఏపీలో అంగన్వాడీలకు రూ.52.68 కోట్లు విడుదల అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ కేంద్రాలకు మరుగుదొడ్ల నిర్మాణం మరియు తాగునీటి సదుపాయాల కల్పనకు ప్రభుత్వం రూ.52.68 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి...