Breaking News

సంధ్య థియేటర్ తొక్కిసలాటపై పవన్ కల్యాణ్ స్పందన

సంధ్య థియేటర్ తొక్కిసలాటపై పవన్ కల్యాణ్ స్పందన: "మనవత్వం లోపించింది" ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సాంప్రతికంగా స్పందించారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లుఅర్జున్ అరెస్ట్ అవడం మరియు...

రేషన్ బియ్యం కేసులో కొత్త ట్విస్ట్

రేషన్ బియ్యం కేసులో కొత్త ట్విస్ట్: ఫిర్యాదు చేసిన కోటిరెడ్డిపై అనుమానం అమరావతి, 2024: రేషన్ బియ్యం మాయమయ్యే కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. బియ్యం మాయానికి సంబంధించి కోటిరెడ్డి చేసిన ఫిర్యాదు నిజంగా...

విజయానందకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు:

విజయానందకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు: బీసీ అధికారికి కొత్త టాప్ పోస్ట్ అమరావతి, 2024: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన కె. విజయానందకు మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. 1992 బ్యాచ్‌కు చెందిన బీసీ అధికారికి...

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో దిల్ రాజు భేటీ

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో దిల్ రాజు భేటీ: 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆహ్వానం మంగళగిరి, డిసెంబర్ 29: జనసేన ఆఫీసులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)తో ప్రముఖ...

రేవ్ పార్టీపై పోలీసుల దాడి

తూర్పుగోదావరిలో రేవ్ పార్టీపై పోలీసుల దాడి: 19 మంది అరెస్ట్ తూర్పుగోదావరి, డిసెంబర్ 29: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి గేట్ సమీపంలో కల్యాణ మండపంలో నిర్వహించిన రేవ్ పార్టీ కలకలం రేపింది....

పేరు చెప్పి దందాలు చేస్తే ఉపేక్షించేది లేదు

తన పేరుతో దందాలు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించిన మంత్రి వంగలపూడి అనిత సారిపల్లిపాలెం, డిసెంబర్ 29: తన పేరును ఉపయోగించి ఎవరైనా ఇసుక, భూ దందాలు చేయడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని...

గురుకుల విద్యార్థులకు భీమ్ ప్రాజెక్టు ద్వారా ఉత్తమ వైద్యం

గురుకుల విద్యార్థులకు భీమ్ ప్రాజెక్టు ద్వారా ఉత్తమ వైద్యం: మంత్రి బాల వీరాంజనేయ స్వామి సింగరాయకొండ, డిసెంబర్ 29: గురుకుల విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించేందుకు భీమ్ ప్రాజెక్టు అమలు చేస్తున్నట్లు మంత్రి...

దేవుడి దగ్గర ప్రాంతీయ వివక్ష అనవసరమ..?

తిరుమలలో తెలంగాణ సిఫారసు లేఖల విషయంలో వివక్షపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవేదన గద్వాల, డిసెంబర్ 29: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను తిరస్కరించడం పట్ల...

విద్యుత్ ఛార్జీలపై వైకాపా అనవసరం నిరసనలు

విద్యుత్ ఛార్జీలపై వైకాపా నిరసనలు అనవసరం: ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ విద్యుత్ ఛార్జీలు పెంచారంటూ అసత్య ప్రచారం చేస్తూ రోడ్లెక్కుతున్న వైకాపా నాయకుల తీరును టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తీవ్రంగా...

వేడుకలపై విజయవాడ పోలీసుల కఠిన ఆంక్షలు

నూతన సంవత్సర వేడుకలపై విజయవాడ పోలీసుల కఠిన ఆంక్షలు: సీపీ రాజశేఖర్ బాబు హెచ్చరిక విజయవాడ నగర ప్రజల కోసం పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కీలక సూచనలు చేశారు. నూతన సంవత్సర వేడుకలు...