Breaking News

స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

మే 07, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సచివాలయంలో 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతోంది. ఈ సమావేశంలో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి లక్ష్యాలు, జిల్లాల వారీ ఆర్థిక ప్రగతి...

అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళి

మే 07, (నేటి తెలుగు పత్రిక): స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందించిన ఆయన, గిరిజన హక్కుల కోసం పోరాడిన మహనీయుడు...

ఏపీకి ఎవరొస్తున్నారో తెలుసా? లోకేశ్ ఆసక్తికర పోస్ట్ వైరల్

మే 07, (నేటి తెలుగు పత్రిక): మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో ఓ ఆసక్తికర వీడియోను పోస్ట్ చేశారు. ‘ఏపీకి ఎవరు వస్తున్నారో తెలుసా?’ అంటూ ఆయన షేర్ చేసిన...

ఆంధ్రప్రదేశ్ ‘కూల్ క్యాపిటల్’గా ఎదుగుతోంది – మంత్రి లోకేశ్

మే 07, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే దేశంలో ‘కూల్ క్యాపిటల్’గా ప్రత్యేక గుర్తింపు పొందిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. శ్రీసిటీలో క్యారియర్ సంస్థ ఏసీ తయారీ యూనిట్ శంకుస్థాపన కార్యక్రమంలో...

శ్రీసిటీలో క్యారియర్ సంస్థ భారీ పెట్టుబడి: సీఎం చంద్రబాబు

మే 07, (నేటి తెలుగు పత్రిక): అంతర్జాతీయ సంస్థ క్యారియర్ శ్రీసిటీలో అత్యాధునిక చిల్లర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో రాష్ట్ర పారిశ్రామిక రంగంలో మరో కీలక...

అతుకుల్లేని జాతీయ జెండా రూపొందించిన నేతన్నకు లోకేశ్ అభినందనలు

మే 07, (నేటి తెలుగు పత్రిక): అశోక చక్రంతో సహా ఎటువంటి అతుకులు లేకుండా జాతీయ జెండాను తయారు చేసిన పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వేమవరానికి చెందిన చేనేత కళాకారుడు రుద్రాక్షల రామలింగ...

మైనారిటీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం: మహమ్మద్ నసీర్

అమరావతి, మే 06, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మహమ్మద్ నసీర్ తెలిపారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో మైనారిటీలకు ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు.పీఎంజేవీవై కింద...

బాధితులకు త్వరిత న్యాయం కోసం సమన్వయం అవసరం: రాయపాటి శైలజ

విజయవాడ,మే 06, (నేటి తెలుగు పత్రిక): మానవ అక్రమ రవాణా బాధితులకు త్వరగా న్యాయం అందించాలంటే అన్ని విభాగాలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని రాయపాటి శైలజ పేర్కొన్నారు. పరిహారం చెల్లింపులో ఆలస్యం...

గైర్హాజరు వైద్యులపై కఠిన చర్యలు.. 51 మందికి ఉద్యోగాల తొలగింపు: మంత్రి సత్యకుమార్

అమరావతి, మే 06, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనధికార సెలవులు తీసుకున్న ప్రభుత్వ వైద్యులపై కఠిన చర్యలు చేపట్టింది. విధులకు గైర్హాజరైన 51 మంది వైద్యులను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు...

హైకోర్టులో ఉద్రిక్తత.. లాయర్‌పై జడ్జి ఆగ్రహం

మే 06, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరిగిన ఓ ఘటన న్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జస్టిస్ టర్లాడ రాజశేఖర్ రావు ఎదుట విచారణ జరుగుతున్న సమయంలో ఓ యువ న్యాయవాది ప్రవర్తనపై...