Breaking News

డీఎస్సీ నియామకాలు పారదర్శకంగా జరిగాయి: విద్యాశాఖ కార్యదర్శి

మే 31, (నేటి తెలుగు పత్రిక): డీఎస్సీ నియామకాల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగలేదని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా,...

అమరావతిలో మధ్యతరగతి, పేదలకు గృహ సముదాయాలు.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

మే 31, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి నిర్వహించిన సీఆర్డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని ప్రాంతంలో దిగువ, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు...

తుంగభద్రలో హైదరాబాదీలు మృతి

మే 31, (నేటి తెలుగు పత్రిక): కర్నూలు జిల్లా తుంగభద్ర నదిలో గల్లంతైన ఐదుగురిలో ముగ్గురి మృతదేహాలను సహాయక బృందాలు గుర్తించి వెలికితీశాయి. మృతుల్లో సతీశ్ (35), ఆయన కుమారుడు యువన్ చంద్ర (5),...

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కొనసాగించాలి: వైసీపీ

అమరావతి, మే 31, (నేటి తెలుగు పత్రిక): మత మార్పిడి జరిగినప్పటికీ దళితుల సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం అంతరించిపోదని పేర్కొంటూ దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో కొనసాగించాలని వైసీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ...

విద్యతోనే ఉన్నత శిఖరాలు.. ప్రతిభావంతులైన విద్యార్థులకు మంత్రి సవిత ప్రోత్సాహం

మే 31, (నేటి తెలుగు పత్రిక): విద్య అనేది జీవితాన్ని మార్చే శక్తివంతమైన సాధనమని, పట్టుదలతో చదువుకుంటే ఏ రంగంలోనైనా అత్యున్నత స్థానాలను చేరుకోవచ్చని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ...

నల్లమలలో చరిత్ర జాడల అన్వేషణకు గ్రీన్ సిగ్నల్.. ఏఎస్ఐ సర్వేకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

మే 31, (నేటి తెలుగు పత్రిక): నల్లమల అటవీ ప్రాంతంలో దాగి ఉన్న చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపదను వెలికితీసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ)...

చెత్త నుంచి సంపద సృష్టించాలి.. రాష్ట్రంలో మరిన్ని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు: పవన్ కళ్యాణ్

మే 31, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో చెత్త నిర్వహణను ఆదాయ వనరుగా మార్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం...

మహానాడు విజయంతో టీడీపీలో నూతన ఉత్సాహం: నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు అభినందనలు

మే 30, (నేటి తెలుగు పత్రిక): తెలుగుదేశం పార్టీ మహానాడు విజయవంతంగా నిర్వహించబడటంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొందని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ...

ఖరీఫ్‌కు శుభవార్త.. ధవళేశ్వరం కాలువలకు నేటి నుంచే నీటి విడుదల: మంత్రి కందుల దుర్గేష్

మే 30, (నేటి తెలుగు పత్రిక): ఖరీఫ్ సీజన్‌కు ముందుగానే రైతులకు ఊరటనిస్తూ ధవళేశ్వరం బ్యారేజీ నుంచి కాలువలకు మే 31 నుంచి సాగునీటిని విడుదల చేయనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. తూర్పుగోదావరి...

ఆర్టీసీ టికెట్ ధరల పెంపు లేదు.. ప్రైవేటీకరణ జరగదు: మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

మే 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టికెట్ ధరలను పెంచే ఆలోచన లేదని, ఆర్టీసీ ప్రైవేటీకరణ కూడా జరగదని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి స్పష్టం...