Breaking News

తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక సమావేశం

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలు, ఇంచార్జి మంత్రులతో నారా చంద్రబాబు నాయుడు రాత్రి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ వ్యవహారాలు, ముఖ్యంగా నాయకుల క్రమశిక్షణ అంశం...

మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడుకు ఘన నివాళులు

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): తోడబుట్టిన తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే నారా రామమూర్తి నాయుడు జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాను.చంద్రగిరి నియోజకవర్గ ప్రజల్లో విశేషమైన అభిమానాన్ని సంపాదించిన గొప్ప వ్యక్తిత్వం...

‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): ఏపీ ప్రజలకు ఉగాది సందర్భంగా కూటమి ప్రభుత్వం అదిరిపోయే గిఫ్ట్ ప్రకటించింది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభిస్తూ దివ్యాంగులకు ఉచిత బస్సు...

గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత నెలకొన్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి ఎల్పీజీ సరఫరా...

ఆర్యవైశ్యులకు సంపూర్ణ మద్దతు – మంత్రి లోకేష్ హామీ

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహ ఆవిష్కరణ అనంతరం మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాసంలో ఆయన కుటుంబ సభ్యులు, మెమోరియల్ ట్రస్ట్ ప్రతినిధులకు ఆత్మీయ...

అమరావతిలో ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ ఆవిష్కరణ

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని ప్రపంచానికి చాటేలా అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని అమరావతిలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు తో కలిసి...

అమరావతిలో హజ్ హౌస్ నిర్మాణానికి సీఎం హామీ

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ముస్లిం మైనారిటీల సంక్షేమంపై కీలక ప్రకటనలు చేశారు. విజయవాడ లో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఆయన, అమరావతిలో హజ్...

సిఎస్ తో భేటీ అయిన న్యూఢిల్లీ నేషనల్ డిఫిన్స్ కళాశాల ప్రతినిధి బృందం

అమరావతి, 17 మార్చి, నేటి తెలుగు పత్రిక: న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్సు కళాశాలకు చెందిన ఎంవి పటేల్ (Patel) (అతి విశిష్ట సేవా మెడల్) నేతృత్వంలో 16 మంది ప్రతినిధులతో కూడిన బృందం మంగళవారం...

రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే మన ఏకైక లక్ష్యం కావాలి

ఒప్పందాలు కాకుండా పెట్టుబడులు కార్యరూపం దాల్చేలా కృషి చేయాలి ఏపీఈడీబీ అధికారులకు మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం మంగళగిరిలో ఏపీ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి మంగళగిరి, మార్చి...

మైలవరం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి లోకేష్

మధ్యాహ్న భోజనం నాణ్యత స్వయంగా పరిశీలన.తప్పు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని అధికారులకు హెచ్చరిక.విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల మెరుగుకు చర్యలు చేపట్టాలని ఆదేశం. మైలవరం, మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): ఎన్టీఆర్...