Breaking News

గ్యాస్ బుక్ చేస్తే 1.5 రోజుల్లోనే డెలివరీ… సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో గ్యాస్ వినియోగదారులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు. గ్యాస్ బుకింగ్ చేసిన తర్వాత ఒకటిన్నర రోజుల్లోనే సిలిండర్‌ను ఇంటి వద్దకు డెలివరీ చేయాలని ఆయన...

తిరుమల దర్శనం టికెట్లు… ఎప్పుడు బుక్ చేసుకోవాలో పూర్తి వివరాలు ఇవే

తిరుపతి, మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) శుభవార్త తెలిపింది. జూన్ నెలకు సంబంధించిన దర్శనం టికెట్లు, ఆర్జిత సేవలు, వసతి గదుల...

వివేకా కేసులో కొత్త ట్విస్ట్… సునీతపై అవినాష్ ఫైర్

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు చుట్టూ మరోసారి రాజకీయ వేడి పెరిగింది. ఈ సందర్భంగా వై. ఎస్. అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, సునీత రెడ్డి...

మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌కు రికార్డు స్పందన.. 2.38 లక్షల హాల్ టికెట్లు డౌన్‌లోడ్

అమరావతి,మార్చి 16 (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ సేవలకు పదో తరగతి విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. తొలిసారిగా ప్రభుత్వం పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే...

ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం ఘనంగా.. వీరంకి గురుమూర్తికి అవార్డు

హైదరాబాద్, మార్చి 16(నేటి తెలుగు పత్రిక): ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవ వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సామాజిక సేవా...

ఐటీ నుంచి అగ్రిటెక్ వైపు ఏపీ.. ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’కు సీఎం ప్రతిపాదన

అమరావతి, మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగాన్ని సాంకేతికతతో అనుసంధానించి కొత్త దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ప్రతిపాదన మేరకు రాష్ట్రంలో ‘ఇండియన్ స్కూల్...

అమరావతిలో ‘స్ట్యాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్’ వద్ద పొట్టి శ్రీరాములకు నివాళులు

అమరావతి, మార్చి 16 (నేటి తెలుగు పత్రిక): అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ప్రజారాజధాని అమరావతిలో ఏర్పాటు చేసిన 58 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రత్యేక...

ప్రపంచంలోనే మొట్టమొదటి ఇనర్ట్ యానోడ్ ఎలక్ట్రోలైజర్ ప్రారంభించిన రసూల్

విజయవాడ, 16 మార్చి 2026, నేటి తెలుగు పత్రిక: ప్రపంచంలోని ప్రముఖ అల్యూమినియం ఉత్పత్తిదారులలో ఒకరైన రుసల్, ఇనర్ట్ యానోడ్‌లను ఉపయోగించే మొదటి పారిశ్రామిక ఎలక్ట్రోలైజర్‌ను ప్రారంభించింది, ఇది పెద్ద ఎత్తున గ్రీన్ అల్యూమినియం...

అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ

అమరావతి, మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): రాజధాని అమరావతి లోని శాఖమూరు పార్కులో ఏర్పాటు చేసిన 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఉప...

అమరావతిని గర్వంగా చెప్పుకునే రాజధానిగా తీర్చిదిద్దుతాం: చంద్రబాబు

అమరావతి, మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): అమరావతిని ప్రతి ఒక్కరూ గర్వంగా “నా రాజధాని” అని చెప్పుకునేలా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అన్నారు.అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమంలో మాట్లాడిన...