కర్నూలు రోడ్డు ప్రమాదంపై మంత్రి టీజీ భరత్ స్పందన.. బాధితులకు అండగా ప్రభుత్వం
ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోణ సమీపంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా ఆవేదన కలిగించింది. ఈ దుర్ఘటనపై రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తీవ్ర...
