Breaking News

కర్నూలు రోడ్డు ప్రమాదంపై మంత్రి టీజీ భరత్ స్పందన.. బాధితులకు అండగా ప్రభుత్వం

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోణ సమీపంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా ఆవేదన కలిగించింది. ఈ దుర్ఘటనపై రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తీవ్ర...

ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో అవనిగడ్డ బీసీ కళాశాల వసతి గృహ విద్యార్థుల విజయకేతనఓ

విద్యార్థులను అభినందించిన సంక్షేమ శాఖ అధికారిని తోట నాగమణి అవనిగడ్డ, ఏప్రిల్ 15(నేటి తెలుగు పత్రిక ): ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫలితాల్లో అవనిగడ్డ బిసి బాలికల కళాశాల సంక్షేమవసతి గృహ విద్యార్థి నులు...

ఏపీలో ఉన్నతాధికారుల బదిలీలు.. ఎస్‌ఈసీగా అనిల్ చంద్ర పునేఠా? విజిలెన్స్ కమిషనర్‌గా నీరభ్ కుమార్?

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ పరిపాలన వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) పదవికి సీనియర్ ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేఠా నియామకం...

వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన పవన్ కళ్యాణ్

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: యువ నటుడు వరుణ్ తేజ్ గాయపడిన నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ‘బరి’ సినిమా కోసం ప్రాక్టీస్ చేస్తుండగా...

అన్నార్తుల ఆకలి తీర్చడానికే అన్న క్యాంటీన్లు.

మైలవరం, ఏప్రిల్ 15, (నేటి తెలుగు పత్రిక): పేదోడికి పట్టెడన్నం పెడుతున్న కూటమి ప్రభుత్వం.ఆకలితో ఎవ్వరూ అలమటించరాదన్నదే సీఎం చంద్రబాబు గారి ధ్యేయం.అన్నక్యాంటీన్కు రూ.5 లక్షల విరాళం.ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదుపేదోళ్లకు కూటమి ప్రభుత్వం పట్టెడన్నం...

ఏప్రిల్ 11,2026 నుండి కరెన్సీ, కమోడిటీ, నగదు మరియు ఈక్విటీ డెరివేటివ్స్ విభాగాలలో నానోసెకండ్-లెవల్ ఆర్డర్ గుర్తింపును సాధించిన ఎన్ఎస్ఈ

విజయవాడ, ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా ప్రపంచంలో వాల్యూమ్ ఆధారంగా అతిపెద్ద డెరివేటివ్స్ ఎక్స్ఛేంజీగా గుర్తింపు పొందిన సంస్థ, 2026 ఏప్రిల్ 11 నుంచి కరెన్సీ...

తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎంపీ సానా సతీష్ బాబు నియామకం

క్యాడర్ టు లీడర్ టిడిపిలోనే సాధ్యం” – సానా సతీష్ బాబు అమరావతి, ఏప్రిల్ 15, 2026, నేటి తెలుగు పత్రిక: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు,...

మత్స్యకారులకు ఏపీ సర్కార్ శుభవార్త.. ఖాతాల్లో రూ.20 వేల ఆర్థిక సాయం

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యకార కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం, చేపల వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయే...

విద్యాశాఖలో మార్పుల దిశగా అడుగులు.. సంస్కరణలతో మెరుగైన ఫలితాలు

అమరావతి, ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: ఒకప్పుడు వివాదాలతో ఎక్కువగా వార్తల్లో నిలిచిన విద్యాశాఖ ఇప్పుడు సంస్కరణలతో ముందుకు సాగుతోంది. ఈ మార్పుకు ప్రధాన కారణంగా విద్యా శాఖ మంత్రి నారా లోకేష్...

పూడి శ్రీహరి అరెస్ట్‌పై వైసీపీ ఆగ్రహం.. అక్రమ నిర్బంధమని ఆరోపణలు

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉద్రిక్తతకు దారి తీసిన సంఘటనగా పూడి శ్రీహరి అరెస్ట్ మారింది. వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (పొలిటికల్‌)గా, మాజీ ముఖ్యమంత్రి కార్యాలయ సీపీఆర్‌ఓగా పనిచేసిన...