Breaking News

తిరుపతిని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా అడుగులు.. లోకేష్ చేతుల మీదుగా క్రీడా ప్రాజెక్టుల ప్రారంభం

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: తిరుపతిని క్రీడా కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయి. యువగళం హామీ మేరకు స్పోర్ట్స్ హబ్‌గా తిరుపతిని తీర్చిదిద్దే పనులు...

నారా లోకేష్‌కు అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు.. టీడీపీలో ఉత్సాహం

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంత్రి నారా లోకేష్ నియామకం నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు...

అమరావతి పేరుపై ప్రభుత్వం స్పష్టత.. ఇక నుంచి ‘Amaravati’నే వాడాలి

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి పేరుపై కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అధికారిక పత్రాలు, నోట్‌లు, లేఖాచారాల్లో ‘అమరావతి’ అనే పేరునే...

చంద్రబాబుకు జగన్ హెచ్చరిక.. జువ్వలదిన్నె అంశంపై ఘాటు వ్యాఖ్యలు

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: జువ్వలదిన్నె ప్రాజెక్టు వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులో ప్రైవేట్ కంపెనీకి భూములు కేటాయిస్తూ మత్స్యకారులను అక్కడి నుంచి తొలగించే...

ఇంటర్ ఫలితాల్లో రికార్డు ఉత్తీర్ణత.. విద్యార్థుల సత్తా చాటింపు

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల కాగా, ఈసారి విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు.ఈ...

పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై జగన్ వ్యాఖ్యలు

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఒక ఉదాహరణగా నిలుస్తుందని మాజీ ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. మత్స్యకారుల సంక్షేమం, వారి జీవన ప్రమాణాల మెరుగుదల కోసం...

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ నియామకం.. పార్టీకి కొత్త దిశ

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ ను నియమిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పార్టీ భవిష్యత్ రాజకీయ...

జగన్ సీపీఆర్‌వో శ్రీహరి అరెస్ట్.. సోషల్ మీడియా పోస్టులపై చర్యలు

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: అమరావతిలో మాజీ ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి సీపీఆర్‌వోగా పనిచేసిన పూడి శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్టులు...

టీడీపీ కార్యాలయం ఎమ్మెస్సెస్ భవన్‌లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించిన నేతలు మంగళగిరి టౌన్, ఏప్రిల్ 14 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్ సంస్కరణలకు ఆద్యుడని...

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు: మంత్రి దుర్గేష్

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ, ఉప...