Breaking News

నల్లమలలో మళ్లీ కార్చిచ్చు.. విస్తరిస్తున్న మంటలు

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: నంద్యాల జిల్లా మహానంది మండలం పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో భారీ కార్చిచ్చు చెలరేగింది. బుధవారం రాత్రి ప్రారంభమైన ఈ అగ్ని ప్రమాదం దయ్యాలతిప్ప, మోకాళ్ల తిప్ప,...

వైఎస్సార్ పాదయాత్రకు 23 ఏళ్లు.. జగన్ నివాళి

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రకు నేటితో 23 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో...

ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి.. సేవాస్ఫూర్తిని స్మరించిన నారా లోకేష్

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: పేద ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను నారా లోకేష్ స్మరించారు. అర్ధశతాబ్దం క్రితం తెలుగు నేలపై...

శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర హోం మంత్రి శ్రీ మతి వంగలపూడి అనిత

హనుమాన్ జంక్షన్, ఏప్రిల్ 9, (నేటి తెలుగు పత్రిక): స్థానిక శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి దేవస్థానాన్ని ఈరోజు మన రాష్ట్ర గౌరవనీయులైన హోం మంత్రి సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన హోం మంత్రి...

సీఎం చంద్రబాబుతో బీజేపీ చీఫ్ మాధవ్ భేటీ.. మత్స్యకారుల సమస్యలపై చర్చ

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు కీలక...

యూకే నుంచి వచ్చిన మెగా అభిమానుల రక్తదానం – చిరంజీవి బ్లడ్ సెంటర్‌లో సేవా కార్యక్రమం

ఏప్రిల్ 09 నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్ సెంటర్‌లో యూకేకు చెందిన మెగా అభిమానులు రక్తదానం చేసి తమ అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. విదేశాల్లో ఉన్నప్పటికీ మెగా కుటుంబంపై అపారమైన ప్రేమతో...

విజయవాడ టెర్రర్ లింక్ కేసులో కొత్త మలుపు.. మహిళల రిక్రూట్‌మెంట్‌పై దర్యాప్తు

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: విజయవాడ టెర్రర్ లింక్ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన సైదా బేగం పాత్రపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టగా,...

కష్టపడిన వారిని గుర్తించాలనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం

మీ పనితీరే ఇక్కడి వరకు రావడానికి కారణం పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను సక్రమంగా నిర్వహిస్తే పార్టీ వందేళ్లు ఉంటుంది ‘మై టీడీపీ యాప్’ టాప్ 10 ఫెర్ఫార్మర్స్ తో మంత్రి లోకేష్ ఆత్మీయ భేటీ...

యువత పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

మంగళగిరి ఏప్రిల్ 08 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): యువత పారిశ్రామిక వేత్తలుగా ఎదిగి, మరింత మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియ జౌళి...

గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధితో మాట్లాడుతున్న శ్రీవాస్ నుపూర్ (ఐ ఏ ఎస్)

వినియోగదారులకు అసౌకర్యం కలిగించద్దు వినియోగదారులకు గ్యాస్ ను ఇంటి కి డోర్ డెలివరీ చేయాలి రాష్ట్ర సివిల్ సప్లయిస్ డైరెక్టర్ శ్రీవాస్ నుపూర్ మంగళగిరి ఏప్రిల్ 08 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి):...