Breaking News

అమరావతిలో ఎన్ఎఫ్‌డీబీ ప్రాంతీయ కార్యాలయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

మత్స్యరంగానికి నూతన దిశ, మత్స్యకారులకు విస్తృత ప్రయోజనాలు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడి అమరావతి, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: అమరావతిలో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు (NFDB) ప్రాంతీయ కార్యాల‌యం ఏర్పాటు...

కందుల కొనుగోలు గడువు మే 4 వరకు పొడిగింపు

మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అమరావతి, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో కందుల కొనుగోలు గడువు మే 4 వరకు పొడిగించడం జ‌రిగింద‌ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్ల‌డించారు....

అమరావతి అభివృద్ధికి మద్దతుగా జలహారతి కార్యక్రమం: కేశినేని వెంక‌ట్

ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: విజయవాడలో అమరావతి రాజధాని అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ప్రత్యేక జలహారతి కార్యక్రమం నిర్వహించారు. నవ్యాంధ్రప్రదేశ్ చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో దుర్గా ఘాట్ వద్ద జరిగిన ఈ...

​గ్రామీణాభివృద్ధికి పాడి-పంటలే ఆధారం: పశుసంవర్ధక శాఖ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ టి. దామోదర నాయుడు

​ఘనంగా 'రైతులోకం' ప్రత్యేక సంచిక ఆవిష్కరణ విజయవాడ, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: వ్యవసాయ రంగంలో పశుపోషణ కీలక పాత్ర పోషిస్తోందని, సమాజాభివృద్ధికి పాడి, పంటలే ఆధారమని పశుసంవర్ధక శాఖ రాష్ట్ర డైరెక్టర్...

రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ కీలక భేటీ

విశాఖపట్నం, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: రుషికొండ భవనాల సద్వినియోగంపై రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ 5వ భేటీ జరిగింది. ఈ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొనగా, మంత్రులు పయ్యావుల...

అమరావతికి రాజముద్ర.. ఆంధ్రుల కల నెరవేర్చిన చారిత్రాత్మక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదలతో రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణం చంద్రబాబు విజన్, రైతుల త్యాగానికి దక్కిన విజయం చంద్రబాబు అంటేనే ఒక ‘బ్రాండ్’ మావిగన్ అంటూ… జగన్ మాట్లాడుతున్న తీరు హాస్యాస్పదం జగన్...

సమాజంలో మార్పు జర్నలిస్టులతోనే సాధ్యం

హెచ్ ఆర్ టి గ్రూప్ చైర్మన్ తొండెపు హనుమంతరావు విజయవాడ, ఏప్రిల్ 7, నేటి తెలుగు పత్రిక: సమాజంలో మార్పు తేవటం జర్నలిస్టులకే సాధ్యమని హెచ్ఆర్టి గ్రూప్ చైర్మన్ తొండెపు హనుమంతరావు అన్నారు. ఏపీయూడబ్ల్యూజే...

సమాజంలో మార్పు జర్నలిస్టులతోనే సాధ్యం..!

విజయవాడ, ఏప్రిల్ 7, సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: సమాజంలో మార్పు తేవటం జర్నలిస్టులకే సాధ్యమని హెచ్ఆర్టి గ్రూప్ చైర్మన్ తొండెపు హనుమంతరావు అన్నారు. ఏపీయూడబ్ల్యూజే అనుబంధ విజయవాడ ప్రెస్ క్లబ్ ఆధునికీకరణకు...

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు తమ్ముళ్లు సంబరాలు…!

విజయవాడ. ఏప్రిల్ 7 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతిగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే, కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ఉభయ సభల్లో వైసీపీ...

అమరావతికి రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్.. నారా లోకేశ్ భావోద్వేగ స్పందన

అమరావతి, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై నెలకొన్న అనిశ్చితికి ముగింపు పలుకుతూ అమరావతికి చట్టబద్ధత లభించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదంతో పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం-2026 అమల్లోకి వచ్చింది.కేంద్ర...