Breaking News

జూన్‌లో తల్లికి వందనం నిధులు.. విద్యార్థుల కుటుంబాలకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్

ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: విద్యార్థుల కుటుంబాలకు ఊరట కలిగించేలా తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సాయాన్ని జూన్ నెలలోనే లబ్ధిదారుల...

చంద్రబాబు ఆగ్రహం: “దేశం అమరావతికి మద్దతు ఇచ్చినా..మన వాళ్లే ఉనికి లేకుండా చేయాలని చూస్తున్నారు

ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైబరాబాద్‌లో ప్రకటించారు, రాజధాని అమరావతిని నిర్మించడానికి భగవంతుడు అవకాశాలు కల్పించారని. అయితే, వైసీపీ నేతలు అమరావతిని అడ్డుకోవడానికి అనేక కుట్రలు చేశారని...

“అమరావతిని నాశనం చేయాలనుకున్నారు.. మేము శాసనం చేశాం” – చంద్రబాబు

అమరావతి, ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైకాపాపై తీవ్ర విమర్శలు చేశారు.రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కువ రాజకీయ పార్టీలు మద్దతు...

బీజేపీ జాతీయ అధ్యక్షుడిని కలిసిన లోకేష్.. అమరావతిపై కృతజ్ఞతలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ను కలిశారు.ఈ సందర్భంగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియలో కేంద్రం అందించిన...

హైదరాబాద్–విజయవాడ ప్రయాణం ఇక ఈజీ.. అదనపు ఫ్లైట్లు రెడీ!

ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు భారీ ఊరట. పెరిగిన డిమాండ్ దృష్ట్యా కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.ఏప్రిల్ మధ్యలో ప్రారంభమయ్యే ఈ ఫ్లైట్లు, ప్రయాణాన్ని...

అమరావతి గౌరవం గెలిచింది.. రైతుల త్యాగం మరువలేం – చంద్రబాబు భావోద్వేగం

అమరావతి, ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత లభించడం రాష్ట్ర ఆత్మగౌరవానికి నిదర్శనమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.ఈ చారిత్రక సందర్భంగా ఉద్దండరాయునిపాలెం గ్రామాన్ని సతీసమేతంగా సందర్శించిన ఆయన,...

పేర్ని నానిపై కేసు నమోదు.. అధికారుల బెదిరింపుల ఆరోపణలు

మచిలీపట్నం, ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: వైకాపా నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై కృష్ణా జిల్లా చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.మచిలీపట్నంలోని కొబ్బరితోట ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన ఇంటిని...

అమరావతికి చట్టబద్ధత.. “ఆంధ్రప్రదేశ్‌కు చారిత్రాత్మక ఘట్టం”: చంద్రబాబు నాయుడు

అమరావతి, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు-2026 పార్లమెంట్ ఉభయ సభల్లో ఏకగ్రీవంగా ఆమోదం పొందడాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. రాష్ట్ర ప్రజల...

వేసవి దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలి

పశువర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డా. ఎం. హనుమంతరావు సూచన ఎ. కొండూరు, ఏప్రిల్ 2 (నేటి తెలుగు పత్రిక): వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని మండలంలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి...

స్వచ్ఛాంధ్రలో భాగంగా పాఠశాలలో స్వచ్ఛత కార్యక్రమం

ఎ.కొండూరు, ఏప్రిల్‌ 2 (నేటి తెలుగు పత్రిక): స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గురువారం ఎ.కొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో సేకరించిన...