Breaking News

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్… DEET యాప్‌తో ఉద్యోగ సమాచారం మీ చేతిలోనే

మార్చి 28, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన DEE Telangana (DEET) యాప్‌పై అవగాహన పెరుగుతోంది. ప్రతి సంవత్సరం పదో తరగతి నుంచి పీజీ వరకు...

ఐపీఎల్ వేళ బెట్టింగ్‌పై సజ్జనార్ సీరియస్ వార్నింగ్

మార్చి 28, నేటి తెలుగు పత్రిక: ఐపీఎల్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో యువతకు కీలక హెచ్చరిక జారీ చేశారు ఐపీఎస్ అధికారి వి. సి. సజ్జనార్. బెట్టింగ్ మాఫియా కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా...

నిజామాబాద్ బడ్జెట్ సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ కీలక సూచనలు

మార్చి 28, నేటి తెలుగు పత్రిక: నిజామాబాద్ నగర పాలక సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమావేశం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని కీలక సూచనలు చేశారు.ఈ...

దేశంలో గ్యాస్, పెట్రోల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

మార్చి 28, నేటి తెలుగు పత్రిక: దేశంలో ఇంధన కొరతపై వస్తున్న వార్తలను ఖండిస్తూ జి. కిషన్ రెడ్డి ప్రజలకు కీలక భరోసా ఇచ్చారు. గ్యాస్, పెట్రోల్ నిల్వలు దేశంలో సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు...

కోదాడ పట్టణంలో పోలీసు అధ్వర్యంలో హెల్మెట్ వినియోగం పై అవగాహన ర్యాలీ

హెల్మెట్ ధరించి ప్రమాదాలలో రక్షణ పొందండి: కోదాడ డివిజనల్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి. కోదాడ, మార్చి 28(నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యచరణ ప్రజా పాలన...

వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల ప్రయాణికుల సౌకర్యార్థం గోపాలపురం గ్రామంలో చలివేంద్రం ప్రారంభం.

ఎ.కొండూరు మార్చి 27 (నేటి తెలుగు పత్రిక): వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మండుటెండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు, గ్రామ ప్రజలకు చల్లని తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఎ.కొండూరు మండలం గోపాలపురం గ్రామంలో...

అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు.

సూర్యాపేట ,మార్చి 27(నేటి తెలుగు పత్రిక); సూర్యాపేట పట్టణంలోని బాలేoల గ్రామంలో సంగని వెంచర్స్ అధినేత సంగని రజనీకాంత్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.సంగని రజనీకాంత్ అమ్మ సంగని...

ఆ టెండర్ను రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం

యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో భవాని శంకర్ కు వినతి పత్రం అందజేత బిఆర్ఎస్ పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి యాదగిరిగుట్ట : మార్చి 27 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి...

వీధి కుక్కల దాడికి గురై పూర్తిగా కుడి కన్ను గాయమై కింద పడిపోయిన ఘటన బాధాకరం: బోనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి

యాదగిరిగుట్ట : మార్చి 26 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): నిన్న గురువారం సాయంత్రం యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలోని 32 వార్డు తారకరామ్ నగర్ లో నివాసం ఉంటున్న...

శ్రీ సీతారాముల ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి

కళ్యాణం.. కమనీయం.. రమణీయం గోపిరెడ్డి నగర్ లో కన్నుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణం. మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు. కోదాడ ,మార్చి 27(నేటి తెలుగు పత్రిక): శ్రీ సీతారాముల...