Breaking News

తెలంగాణ వ్యాప్తంగా డిసెంబర్ 7న ఆటో బంద్..

తెలంగాణ వ్యాప్తంగా డిసెంబర్ 7న ఆటో బంద్.. తెలంగాణ వ్యాప్తంగా డిసెంబర్ 7న ఆటోలు బంద్ నిర్వహించబోతున్నట్టు ఆటో సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ వారికి హైదరాబాద్ లోని...

తెలంగాణ తల్లి రూపం ఇదే..

విడుదలైన తెలంగాణ తల్లి విగ్రహ నమూనా… హైదరాబాద్, డిసెంబర్ 06 డిసెంబర్ 9న సచివాలయం ముందు ఆవిష్కరణ కేసీఆర్ ను ఆహ్వానించనున్న సీఎం! రాచరిక ఆనవాళ్లుండవని సీఎం స్పష్టీకరణ 'తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్...

స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న యువత.

స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న యువత.. అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్న ఆశావహులు.!! కామారెడ్డి : త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఇప్పటికే ఆదేశించింది. సమగ్ర...

ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోం

ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోం: మంత్రి కోమటి రెడ్డి హైదరాబాద్:డిసెంబర్ 06స్టార్ హీరోల సినిమాల బెనిఫిట్ షోలు వేసుకోవ డానికి ఏపీ, తెలంగాణ, ప్రభుత్వాలు అనుమతులు ఇస్తుండటం తెలిసిందే. అల్లు అర్జున్ తాజా...

ప్రభుత్వం తీరుకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళనలు..

ప్రభుత్వం తీరుకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళనలు.. హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ తీరుకు నిరసనగా శుక్రవారం బీఆర్ఎస్ ఆందోళనకు పిలుపిచ్చింది. ఎన్టీఆర్ మార్గ్...

మార్చి1నుంచే ఇంటర్మీడియట్ పరీక్షలు

మార్చి1నుంచే ఇంటర్మీడియట్ పరీక్షలు హైదరాబాద్‌:డిసెంబర్‌ 06తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి చదువుతున్న ఇంటర్‌ విద్యార్ధులకు వచ్చే ఏడాది -మార్చి1 న ఇంటర్మీ డియట్ పబ్లిక్ పరీక్షలు...

టై కాన్ కేరళ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్

టై కాన్ కేరళ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో పాల్గొన్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు కేరళలోని కొచ్చి నగరంలో జరిగిన టైకాన్ కేరళ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు....

ఆర్టీసీ అన్నలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది

ఆర్టీసీ అన్నలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్:డిసెంబర్ 05తమ ప్రభుత్వం రవాణా రంగంలో ఎన్నో అద్భుతా లను సృష్టించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని...

ప్రజలు ప్రభుత్వంపై తిరగబడే రోజు వస్తుంది

ప్రజలు ప్రభుత్వంపై తిరగబడే రోజు వస్తుంది: ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్:డిసెంబర్ 05తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన కాదు..ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన నడుస్తుం దని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీఆర్‌ఎస్ నేతల అరెస్టులపై కవిత...

కవిత, కేజీవాలు కోర్టు నోటీసులు

కవిత, కేజీవాలు కోర్టు నోటీసులు ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో నిందితులకు ప్రాసిక్యూషన్ ఉపయోగించని పత్రాలను ఇవ్వాలని ట్రయల్ కోర్టు జారీచేసిన ఆదేశాలను ఈడీ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. దీనిపై స్పందించాలంటూ...