మార్చి 27, నేటి తెలుగు పత్రిక: పవిత్ర శ్రీ రామ నవమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయం అభివృద్ధికి భారీ ప్రణాళికకు శ్రీకారం చుట్టారు.రేవంత్ రెడ్డి రూ.351 కోట్లతో ఆలయ...
భద్రాచలం, మార్చి 27, నేటి తెలుగు పత్రిక: భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం అద్భుత వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తుల సమక్షంలో...
మార్చి 27, నేటి తెలుగు పత్రిక: కవిత తెలంగాణ రాజకీయాల్లో సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో బలమైన కొత్త రాజకీయ శక్తి అవసరమని స్పష్టం చేశారు. సర్వోదయ తెలంగాణ సాధన లక్ష్యంగా కొత్త పార్టీ...
మార్చి 27, నేటి తెలుగు పత్రిక: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. హైదరాబాద్ చుట్టూ నిర్మించనున్న రీజినల్ రింగ్ రోడ్ (RRR) దక్షిణ భాగం ప్రాజెక్టుపై ముందడుగు పడింది.కేంద్ర రోడ్డు, రవాణాశాఖ...
మార్చి 27, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో విద్యార్థుల కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు “ముఖ్యమంత్రి బ్రేక్ఫాస్ట్ పథకం”ను 2026–27 విద్యా...
మార్చి 27, నేటి తెలుగు పత్రిక: నిజామాబాద్ లోని శ్రీ రఘునాథ దేవాలయం (ఖిల్లా రామ మందిరం)లో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత,...
మార్చి 27, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ సామాజిక కార్యకర్త నిఖిల్ డే బృందంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలవుతున్న “ప్రజా వాణి” కార్యక్రమాన్ని...
యాదగిరిగుట్ట : మార్చి 26 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శుక్రవారం రోజు ఉదయం 10 గంటలకు యాదగిరిగుట్ట బీసీ కాలనీ 5వ వార్డులో కస్తూరమ్మ నిలయంలో శ్రీరామనవమి వేడుకలు...
బిఆర్ఎస్ యాదగిరిగుట్ట పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి . యాదగిరిగుట్ట : మార్చి 25 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): నాలా గోతులలో పడి జంగాల కాలనీ వాసులకు...
హైదరాబాద్, మార్చి 26, నేటి తెలుగు పత్రిక: నగరంలోని కోర్ అర్బన్ ప్రాంతాల్లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ (MMTS) సేవలను బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కార్యాలయ సమయాల్లో రైళ్ల...