Breaking News

పహల్గామ్ తరహా సంఘటన.. మతం అడిగి మరీ కత్తిపోట్లు!

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ముంబై శివార్లలో జరిగిన కత్తి దాడి ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మీరా రోడ్‌లోని నయా నగర్ ప్రాంతంలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై జరిగిన ఈ దాడిని...

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు చర్యలు.. సీఎం రేవంత్ ఆదేశాలు

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై సీబీఐ విచారణ చేపట్టేందుకు తక్షణ చర్యలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. న్యాయ నిపుణుల సూచనల మేరకు సీబీఐకి...

వైద్య రంగంలో తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలపాలి: సీఎం రేవంత్ రెడ్డి

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): దేశంలోని వైద్య రంగంలో 50 శాతానికి పైగా సేవలు తెలంగాణ నుంచే అందేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు....

మహిళల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం.. ‘స్పందన’ టీమ్స్ ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఇప్పటికే షీ టీమ్స్, ‘స్టాండ్ విత్ హర్’ వంటి...

తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కొరత సమస్య మూడోరోజుకూ కొనసాగుతూ వాహనదారులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. పలు ప్రాంతాల్లో డీజిల్ కొరత మరింత తీవ్రమైందని తెలుస్తోంది.ప్రభుత్వం, పౌరసరఫరాల...

బీఆర్‌ఎస్‌కు ముగింపు దశ.. కాళేశ్వరం అవినీతి బయటపెడతాం: సీఎం రేవంత్ రెడ్డి

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మీడియా చిట్‌చాట్‌లో ఆయన బీఆర్‌ఎస్ పార్టీ భవిష్యత్తు, కాళేశ్వరం ప్రాజెక్టుపై తీవ్ర విమర్శలు...

మహిళల భద్రతకు కొత్త అడుగు.. ఐసీసీసీ కేంద్రంలో ‘స్పందన’ పోలీస్ టీమ్స్ ప్రారంభం

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘స్పందన’ పోలీస్ టీమ్స్‌ను ప్రారంభించారు. ఐసీసీసీ కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో...

ఇందిరమ్మ ఇళ్లపై గుడ్ న్యూస్.. ఎల్-2 లబ్దిదారులకు త్వరలో గృహాల కేటాయింపు

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న పేదలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఎల్-2 లబ్దిదారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుకు...

అంబర్‌పేటలో మహీంద్ర షోరూమ్‌లో అగ్నిప్రమాదం

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లోని అంబర్‌పేట ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మహీంద్ర కార్ల షోరూమ్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి క్షణాల్లోనే ఉద్ధృతంగా వ్యాపించాయి. షోరూమ్‌లో ఉన్న వాహనాలు, ఆయిల్ వంటి...

సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యాలయం ప్రారంభం.

ముషీరాబాద్ ఏప్రిల్ 27(నేటి తెలుగు పత్రిక): సీతాఫల్మండి సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. అంబాల రాజేశ్వరరావు అధ్యక్షతన సోమవారం సీతాఫల్మండిలో జరిగిన కార్యాలయ ప్రారంభోత్సవానికి గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్...