Breaking News

కాంగ్రెస్ గాలి ఊపందుకుంటుంది.. బీజేపీ ఎమ్మెల్యేలకు ప్రమాద సంకేతాలు: మహేష్ కుమార్ గౌడ్

ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా డీసీసీ కార్యవర్గ సమావేశం ఉత్సాహంగా జరిగింది. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.సమావేశంలో మాట్లాడుతూ...

సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ గౌరవార్థం విందు.. హాజరైన సీఎం ఎ. రేవంత్ రెడ్డి

ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారి గౌరవార్థం ఏర్పాటు చేసిన విందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, జస్టిస్ సూర్యకాంత్ గారిని...

పాఠశాలకు బల్లలు అందజేసిన పూర్వ విద్యార్థులు

మైలవరం, ఏప్రిల్ 04, (నేటి తెలుగు పత్రిక): మైలవరం మండలం లోని చిలుకూరివారి గూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1991-92 సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన పూర్వవిద్యార్థులు పాఠశాలకు అవసరం అయినా...

హైదరాబాద్ వాహనదారులకు హెచ్చరిక.. సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ ఉపయోగిస్తున్న 308 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు.ద్విచక్ర...

మాధాపూర్‌లో చెరువులను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌

రెండు నెల‌ల్లో పూర్తి చేయాలంటూ అధికారుల‌కు ఆదేశం.ప‌ర్య‌ట‌క కేంద్రాలుగా తీర్చిదిద్దాలంటూ హైడ్రా క‌మిష‌న‌ర్ హిత‌వు.చెరువుల చెంత ప్ర‌భుత్వ భూములుంటే స్వాధీనానికి సూచ‌న‌లు. హైద‌రాబాద్‌, ఏప్రిల్ 04, ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: మాధాపూర్‌లోని...

బాసర అభివృద్ధికి భారీ బూస్ట్.. రూ.300 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: ఉత్తర తెలంగాణ అభివృద్ధికి మరింత వేగం పెంచుతూ రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 6న బాసర ఆలయంలో పర్యటించి, రూ.300 కోట్లతో చేపట్టనున్న...

ఉట్నూర్ ఐటిడిఎలో టీపీసీసీ చీఫ్ పర్యటన.. అభివృద్ధిపై సమీక్ష

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉట్నూర్ ఐటిడిఎ కార్యాలయాన్ని సందర్శించి అక్కడి వ్యవస్థపై సమీక్ష నిర్వహించారు. శిక్షణ పొందుతున్న డిప్యూటీ కలెక్టర్లతో మాట్లాడి, వారి పనితీరు,...

ఆదర్శ కమ్యూనిస్టు కామ్రేడ్ మేదరమెట్ల అనసూయ

సూర్యాపేట కోదాడ ఏప్రిల్ 4,నేటి తెలుగు పత్రిక: నాడు తెలంగాణలో సాగుతున్న నైజాం రజాకార్ల రాచరిక పాలన సాగుతున్న రోజుల్లో కామ్రేడ్ మేదరమెట్ల అనసూయ ఉమ్మడి నల్లగొండ జిల్లా హుజూర్నగర్ పాత తాలూకాలో రంగాపురం...

క్యూనెట్ స్కామ్‌లో షాకింగ్ ట్విస్ట్.. స్టార్ హోటళ్లలో మోసాల వల

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: క్యూనెట్ మోసం కేసులో సిట్ విచారణ కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు, మరికొందరిని కస్టడీలోకి తీసుకుని విచారణను మరింత వేగవంతం చేశారు.దర్యాప్తులో...

బంజారాహిల్స్–జూబ్లీహిల్స్ ట్రాఫిక్‌కు చెక్.. కొత్త మార్పులు అమల్లోకి

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ప్రభుత్వం కొత్త చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ చౌరస్తాను సిగ్నల్ ఫ్రీ జంక్షన్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణంతో వాహనాలు...