మార్చి 31, నేటి తెలుగు పత్రిక: భారత క్రికెట్లో కొత్త సంచలనం గా ఎదుగుతున్న యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ...
మార్చి 25, నేటి తెలుగు పత్రిక: రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ భారీ డీల్ తర్వాత ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ డీల్ కారణంగా దివంగత క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ కుటుంబానికి సుమారు...
మార్చి 24, నేటి తెలుగు పత్రిక: ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద డీల్ కుదిరింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు సుమారు 1.65 బిలియన్ డాలర్లు (రూ.15,000 కోట్లు)కు అమ్ముడై సంచలనం సృష్టించింది.అమెరికాకు చెందిన భారత సంతతి...
మార్చి 24, నేటి తెలుగు పత్రిక: ఐపీఎల్ హంగామా నడుస్తున్న వేళ, భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే 2027 వన్డే వరల్డ్ కప్పై దృష్టి సారించినట్లు సమాచారం. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా...
మార్చి 24, నేటి తెలుగు పత్రిక: సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. జట్టు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ భారత్కు రావడానికి అనుమతి లభించింది....
మార్చి 23, నేటి తెలుగు పత్రిక: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి దేశవ్యాప్తంగా ఫ్యాన్ పార్కులను ఏర్పాటు చేయనుంది. స్టేడియానికి...
మార్చి 22, నేటి తెలుగు పత్రిక: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే పెద్ద వివాదం తెరపైకి వచ్చింది. మార్చి 28న జరగనున్న సన్రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ పాట్ కమిన్స్ గాయం కారణంగా కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉండనున్నాడు. ప్రస్తుతం ఆయన కోలుకునే దశలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో: ఇషాన్...
మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): టీమ్ ఇండియా ఆల్రౌండర్ తిలక్ వర్మ, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఐసిసి పురుషుల టి 20 ప్రపంచ కప్ 2026...
మార్చి 15(నేటి తెలుగు పత్రిక): టీ20 ప్రపంచకప్ 2026 ముందు నెలకొన్న బహిష్కరణ వివాదంపై జై షా ఘాటుగా స్పందించారు. క్రికెట్ ప్రపంచంలో ఏ జట్టు అయినా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కంటే...