Breaking News

Live

చైర్మన్ ను కలిసిన విద్యావేత్త వసంత రెడ్డి.

కోదాడ ,ఫిబ్రవరి. 18,నేటి తెలుగు పత్రిక: సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ చైర్మన్ను, మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్న, రేస్ కాలేజ్ చైర్మన్ బాణాల వసంత వెంకటరెడ్డి.

AI రంగంలో అదానీ రాయల్ ఎంట్రీ.. విశాఖ తర్వాత హైదరాబాదే నెక్ట్స్ స్టాప్?

నేటి తెలుగు పత్రిక: కార్పొరేట్ దిగ్గజం Gautam Adani నేతృత్వంలోని Adani Group భారీ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌తో దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. పునరుత్పాదక ఇంధనంతో నడిచే హైపర్‌స్కేల్ AI డేటా సెంటర్ల కోసం దాదాపు...

కొత్త ఆధార్ యాప్‌కు భారీ స్పందన.. 14 మిలియన్ డౌన్‌లోడ్స్ క్రాస్.

నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా కొత్త ఆధార్ యాప్‌కు అదిరిపోయే స్పందన లభిస్తోంది. Unique Identification Authority of India (UIDAI) ఇటీవల ప్రారంభించిన ఈ యాప్ తక్కువ రోజుల్లోనే రికార్డు సృష్టించింది. ఎప్పుడులాంచ్...

పవర్‌కే పవర్‌హౌస్.. హలీం హెల్త్ సీక్రెట్ తెలుసుకుంటే మిస్ కావరు.

నేటి తెలుగు పత్రిక: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమయ్యాక Hyderabadలో హలీం సందడి మొదలవుతుంది. గంటలపాటు నెమ్మదిగా ఉడికించి తయారు చేసే ఈ ప్రత్యేక వంటకం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రత్యేకంగా Hyderabadi Haleemకు...

ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి గుడ్‌న్యూస్.. నెలాఖరులో మంజూరు.

నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. కొత్త ఇళ్ల మంజూరుకు ఈ నెలాఖరునే శ్రీకారం చుడతామని ప్రకటించింది.రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస...

నులిపురుగుల నివారణకు మందులు పంపిణీ.

ఎ. కొండూరు ఫిబ్రవరి 17 (నేటి తెలుగు పత్రిక): జాతీయ నులిపురుగుల వారోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం నులిపురుగుల నివారణ మాత్రలను (ఆల్బెండజోల్) పంపిణీ చేస్తున్నట్లు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులువేముల స్వాతి, పి...

తిరువూరు పట్టణంలో 22వ రోజు డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమం.

తిరువూరు ఫిబ్రవరి 17 (నేటి తెలుగు పత్రిక): తిరువూరు పట్టణంలో 22వ రోజు డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమాన్ని మహిళా పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన సైకిల్ యాత్ర. సైకిల్ ర్యాలీలో పాల్గొన్న వారికి...

ప్రాణదాతలుగా సేవలందించడం వల్లే వైద్యులకు అత్యున్నత గౌరవం!

నమ్మకాన్ని కూడా మీ విధినిర్వహణలో భాగంగా మార్చి సేవలందించండి. గిరిజన, మారుమూల ప్రాంతాల్లో సవాళ్లపై అవగాహన పెంచుకోండి. లాభాపేక్షతో కాకుండా మానవత్వంతో సేవలందించండి. మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవంలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి...

ప్రముఖ పాత్రికేయల్ని సత్కరించిన బి బి ఏ అధ్యక్షులు…!

విజయవాడ. ఫిబ్రవరి 17 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ప్రముఖ పాత్రికేయులు సయ్యద్ అక్బర్ విజయవాడలో పుట్టి శాతవాహన కాలేజీలో చదువుకొని తదుపరి ఇండియన్ ఎక్స్ప్రెస్ లో పాత్రికేయులుగా కెరీర్ ప్రారంభించి డెక్కన్...

సాయిగూడెంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 17 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు మండలం సాయిగూడెం గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రోజు తెలంగాణ రాష్ట్ర మాజీ...

Breaking News