Breaking News

Live

తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటు – 30 మంది ముందుకు

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియ వేగం పుంజుకుంది. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో ఇవాళ సుమారు 30 మంది మావోయిస్టులు లొంగిపోనున్నారు.పోలీసుల కట్టుదిట్టమైన చర్యలు, అడవుల్లో...

టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ పెంపు

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ ప్రకటించింది. కరువు భత్యం (డీఏ)ను 2.1 శాతం పెంచుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దీంతో డీఏ 50.7 శాతం...

వివాహం రద్దు – మండపంలోనే పెళ్లి ఆగిపోయిన ఘటన

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: కడప జిల్లాలో ఓ వివాహం అనూహ్యంగా నిలిచిపోయింది. ముహూర్తానికి కొన్ని గంటల ముందే వరుడు కుటుంబం మండపం విడిచి వెళ్లిపోవడంతో పెళ్లి రద్దైంది.పుల్లంపేట మండలానికి చెందిన యువకుడు,...

కేసీఆర్‌ను కలవనున్న జీవన్ రెడ్డి – బీఆర్‌ఎస్ చేరికపై ఆసక్తి

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి బీఆర్‌ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావుతో భేటీ కానున్నారు. సిద్దిపేట జిల్లా...

జీవన్ రెడ్డికి బీఆర్‌ఎస్ ఆహ్వానం – సానుకూలంగా స్పందించిన సీనియర్ నేత

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డిను బీఆర్‌ఎస్ పార్టీలోకి ఆహ్వానించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఆయన నివాసానికి వెళ్లి వ్యక్తిగతంగా ఆహ్వానం అందజేశారు.దాదాపు...

భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబాటు: సీఎం చంద్రబాబు

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో గతంలో ఏర్పడిన భూ వివాదాలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమం ద్వారా ప్రతి...

కాళేశ్వరం మరమ్మతులకు వేగం – సీఎం ఆదేశాలు

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని బ్యారేజీల మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ...

మహిళా బిల్లుపై కేంద్రంపై కవిత విమర్శలు

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: మహిళా రిజర్వేషన్ల బిల్లుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. మహిళా కోటా అమలులో ఓబీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా తీసుకున్న నిర్ణయం...

పిల్లలను సోషల్ మీడియా నుంచి దూరంగా ఉంచేందుకు చట్టం: మంత్రి నారా లోకేష్

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో చిన్నపిల్లలను సోషల్ మీడియా ప్రభావం నుంచి దూరంగా ఉంచేందుకు విధివిధానాలు, చట్టరూపకల్పనపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ అంశంపై ఉండవల్లి నివాసంలో మంత్రుల బృందం, సోషల్...

బెంగాల్‌లో బీజేపీ ప్రభంజనం.. మమతా ప్రభుత్వం కూలిపోతుందట: ప్రధాని మోదీ

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: బెంగాల్‌లో బీజేపీ ప్రభావం ఎక్కువవుతోంది, భవానీపూర్ పరిస్థితి నందిగ్రామ్ మాదిరిగా ఉండబోతోంది అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆయన అన్నారు, నిరంకుశ మమతా బెనర్జీ...

Breaking News