Breaking News

Rs.1 lakh to the families of policemen who died in AP

ఏపీలో అమరులైన పోలీస్ కుటుంబాలకు రూ.లక్ష

ఏపీలో అమరులైన పోలీస్ కుటుంబాలకు రూ.లక్ష: హోంమంత్రి

|| Rs.1 lakh to the families of policemen who died in AP ||

అర్జీల స్వీకరణలో పాల్గొన్న ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ (APBWC) బుచ్చి రాంప్రసాద్

ఏపీలో విధి నిర్వహణలో ప్రమాద వశాత్తు, ఆకస్మికంగా,అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయిన పోలీస్
కుటుంబాలకు అందించే తక్షణ సాయాన్ని కూటమిప్రభుత్వం మూడు రెట్లు పెంచింది.

వారి అంతిమ సంస్కారాల కోసం అందించే రూ.25వేల సాయాన్ని రూ. లక్ష రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గం ప్రారంభం.. పవన్ కళ్యాణ్ చేత వర్చువల్ లాంచ్

ఈ విషయాన్ని రాష్ట్ర హోంమంత్రి అనిత ఎక్స్ వేదిక గా వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *