Breaking News

అమరావతి అంతర్జాతీయ చెస్ పోటీలకు క్రీడల శాఖ మంత్రికి ఆహ్వానం

విజయవాడ. జూన్ 2 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: అమరావతిలో జూన్ 3న నిర్వహించనున్న 1వ అమరావతి ఇంటర్నేషన ల్ ఫిడే రేటింగ్ ఓపెన్ అండ్ బిలో చెస్ టోర్న మెంట్స్–2026 కార్యక్ర మానికి రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్ర సాద్ రెడ్డిని ముఖ్య అతి థిగా టోర్నమెంట్ కమిటీ సభ్యులు తాడేపల్లి క్యాం పు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.ఆంధ్ర చెస్ అసోసియేషన్ మరియు వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయంసంయు క్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ లో మంత్రి పాల్గొని క్రీడాకా రులను ఉత్సాహపరచ నున్నారు. రాష్ట్రంలో చెస్ క్రీడ అభి వృద్ధికి ఇటువం టి అంతర్జాతీయ స్థాయి పోటీలు దోహదపడతా యని నిర్వాహకులు తెలిపారు.

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం: కూటమి సర్కారుపై జగన్ తీవ్ర విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *