మే 27, (నేటి తెలుగు పత్రిక): లోకేశ్ తెలంగాణలో పార్టీని మళ్లీ బలోపేతం చేసే దిశగా Telugu Desam Party కార్యాచరణ ప్రారంభించినట్లు వెల్లడించారు. మహానాడు వేదికగా మాట్లాడిన లోకేశ్.. తెలంగాణ క్యాడర్ కూడా పార్టీ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని పిలుపునిచ్చారు.తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. త్వరలో
