Breaking News

Release of Group-2 Exam Hall Tickets

గ్రూప్-2 పరీక్షల హాల్ టికెట్లు విడుదల

గ్రూప్-2 పరీక్షల హాల్ టికెట్లు విడుదల

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర

రాష్ట్రంలో ఈనెల 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించబడతాయి. ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1368 కేంద్రాలను ఏర్పాటు చేశారు. తాజాగా, గ్రూప్-2 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను TGPSC విడుదల చేసింది. మొత్తం 4 పేపర్లతో ఈ పరీక్షలు జరుగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-2 ఉద్యోగాలకు సుమారు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *