ఉభయ గోదావరి టీచర్ ఎమ్మెల్సీగా PDF అభ్యర్థి గోపిమూర్తి విజయం
ఏపీలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ పదవికి పిడిఎఫ్ అభ్యర్థి గోపిమూర్తి విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఆయన గెలుపొందారు. గోపిమూర్తికి 8,000 కు పైగా మొదటి ప్రాధాన్యత ఓట్లు లభించాయి. పోలైన ఓట్ల ప్రకారం, 7,745 మొదటి ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించిన అభ్యర్థి గోపిమూర్తి కావడం విశేషం.
