ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కోదాడ /జగ్గయ్యపేట :మార్చి 29(నేటి తెలుగు పత్రిక): జగ్గయ్య పేట మండలం అనుమంచిపల్లి గ్రామానికి చెందిన శ్రీనాథ నరసింహనాయుడు-పవిత్ర పిల్లల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గోని చిన్నారులను ఆశీర్వదించిన కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్.



