Breaking News

ముఖ్యమంత్రి సహాయ నిధి 60 వేల రూపాయలు ఆర్థిక సాయం

యాదగిరిగుట్ట : మార్చి 30 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): సోమవారం రోజు బోల్లేపల్లి గ్రామానికి చెందిన,గడ్డం శ్రీకాంత్, గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి “60 వేల” రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా గ్రామ సర్పంచ్ అయినా గోద రమాదేవి శ్రీనివాస్ , ఉప సర్పంచ్ లవకుశ. మాజీ సర్పంచ్ మద్ది బుచ్చి రెడ్డి, మాజీ జెడ్పిటిసి సందెల సుధాకర్, వాడి మెంబర్లు, బొల్లెపల్లి అశోక్, బోల్లేపల్లి సంపత్, ఈర్ల పెళ్లి రాజు, పెంటయ్య, నాంపల్లి మల్లేశం, ఏం.డి ఫకీర్, గోదా శ్రావణ్ గౌడ్, గోదా సాయిలు, బుగపట్ల అంజయ్య, వీరుతో పాటు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.గడ్డం శ్రీకాంత్ అనే నాకు ఈ సహాయం రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు.

కేసీఆర్‌తోనే నాకు గుర్తింపు: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

హేట్ స్పీచ్ బిల్లు’పై కేటీఆర్ ఫైర్.. ప్రజాస్వామ్యానికి ముప్పు అని విమర్శ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *