యాదగిరిగుట్ట : మార్చి 30 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): సోమవారం రోజు బోల్లేపల్లి గ్రామానికి చెందిన,గడ్డం శ్రీకాంత్, గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి “60 వేల” రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా గ్రామ సర్పంచ్ అయినా గోద రమాదేవి శ్రీనివాస్ , ఉప సర్పంచ్ లవకుశ. మాజీ సర్పంచ్ మద్ది బుచ్చి రెడ్డి, మాజీ జెడ్పిటిసి సందెల సుధాకర్, వాడి మెంబర్లు, బొల్లెపల్లి అశోక్, బోల్లేపల్లి సంపత్, ఈర్ల పెళ్లి రాజు, పెంటయ్య, నాంపల్లి మల్లేశం, ఏం.డి ఫకీర్, గోదా శ్రావణ్ గౌడ్, గోదా సాయిలు, బుగపట్ల అంజయ్య, వీరుతో పాటు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.గడ్డం శ్రీకాంత్ అనే నాకు ఈ సహాయం రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు.
