Breaking News

Live

ప్రత్యామ్నాయ మార్గాలతో ఇంధన భద్రత బలోపేతం

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరా సంక్షోభం ముదురుతున్న నేపథ్యంలో భారత్ కీలక వ్యూహంతో ముందుకెళ్తోంది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగి హోర్ముజ్ జలసంధి మూసివేతతో సరఫరా దెబ్బతిన్నప్పటికీ, దేశం...

మెట్రోలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. ₹5000 వరకు జరిమానా

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: మెట్రో ప్రాంగణంలో క్రమశిక్షణను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త చట్ట సవరణలతో నిబంధనలు ఉల్లంఘించే వారికి భారీ జరిమానాలు విధించనున్నారు.జన్ విశ్వాస్ (సవరణ)...

ఉట్నూర్ ఐటిడిఎలో టీపీసీసీ చీఫ్ పర్యటన.. అభివృద్ధిపై సమీక్ష

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉట్నూర్ ఐటిడిఎ కార్యాలయాన్ని సందర్శించి అక్కడి వ్యవస్థపై సమీక్ష నిర్వహించారు. శిక్షణ పొందుతున్న డిప్యూటీ కలెక్టర్లతో మాట్లాడి, వారి పనితీరు,...

సీఎన్‌జీ ధరలు పెరిగాయి.. కిలోకు ₹2.50 షాక్

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: ఇంధన ధరల పెరుగుదల కొనసాగుతున్న నేపథ్యంలో సీఎన్‌జీ వినియోగదారులకు మరో దెబ్బ తగిలింది. టొరెంట్ గ్యాస్ సంస్థ సీఎన్‌జీ ధరను కిలోకు ₹2.50 మేర పెంచింది.ప్రపంచవ్యాప్తంగా ముడి...

దేశవ్యాప్తంగా దహనకాండ కుట్ర ఛేదనం.. నలుగురు అరెస్ట్

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా భయాందోళనలు సృష్టించేందుకు సిద్ధమైన ఉగ్రవాద కుట్రను ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ ఛేదించింది. ‘గజ్వా-ఎ-హింద్’ పేరిట కార్యకలాపాలు నిర్వహిస్తున్న నలుగురు అనుమానితులను అరెస్ట్ చేసి కీలక నెట్‌వర్క్‌ను బయటపెట్టింది.దర్యాప్తులో...

ఆదర్శ కమ్యూనిస్టు కామ్రేడ్ మేదరమెట్ల అనసూయ

సూర్యాపేట కోదాడ ఏప్రిల్ 4,నేటి తెలుగు పత్రిక: నాడు తెలంగాణలో సాగుతున్న నైజాం రజాకార్ల రాచరిక పాలన సాగుతున్న రోజుల్లో కామ్రేడ్ మేదరమెట్ల అనసూయ ఉమ్మడి నల్లగొండ జిల్లా హుజూర్నగర్ పాత తాలూకాలో రంగాపురం...

క్యూనెట్ స్కామ్‌లో షాకింగ్ ట్విస్ట్.. స్టార్ హోటళ్లలో మోసాల వల

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: క్యూనెట్ మోసం కేసులో సిట్ విచారణ కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు, మరికొందరిని కస్టడీలోకి తీసుకుని విచారణను మరింత వేగవంతం చేశారు.దర్యాప్తులో...

బంజారాహిల్స్–జూబ్లీహిల్స్ ట్రాఫిక్‌కు చెక్.. కొత్త మార్పులు అమల్లోకి

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ప్రభుత్వం కొత్త చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ చౌరస్తాను సిగ్నల్ ఫ్రీ జంక్షన్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణంతో వాహనాలు...

ఏఐ ముప్పుపై సీఎం రేవంత్ అలర్ట్.. విద్యా వ్యవస్థలో భారీ మార్పులు

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం వల్ల భవిష్యత్తులో వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశముందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు బ్లూ...

పోలీస్ డ్యూటీ మీట్‌లో తెలంగాణకు హ్యాట్రిక్ విజయం

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో వరుసగా మూడోసారి ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచిన తెలంగాణ పోలీసులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ విజయంతో హ్యాట్రిక్ సాధించి...

Breaking News