Breaking News

సంక్రాంతి పండగకు 7,200 అదనపు బస్సులు

సంక్రాంతి పండగకు 7,200 అదనపు బస్సులు: ఏపీఎస్ఆర్టీసీ ప్రకటింపు సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణికులకు పెద్దగా ఇబ్బంది పడకుండా చేయాలనే ఉద్దేశంతో ఏపీఎస్ఆర్టీసీ 7,200 అదనపు బస్సులను నడపాలని నిర్ణయించింది. తెలంగాణ సహా ఇతర...

గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్

కరీంనగర్ జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన సంభవించింది. జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న శర్మానగర్ లోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో 23 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం అర్ధరాత్రి...

ప్రధాని మోడీ పర్యటనకు విశాఖపట్నం సిద్ధం

|| Visakhapatnam is ready for Prime Minister Modi's visit || విశాఖపట్నం: ప్రధాని నరేంద్ర మోడీ రాబోయే పర్యటనకు విశాఖపట్నం ఇప్పటికే సిద్ధమైంది. SPG (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) నిఘా ఆధీనంలో...

వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధిపై మంత్రి సమీక్ష

వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధిపై మంత్రి తుమ్మల సమీక్ష హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం లో రైతుల ప్రయోజనాలు, వ్యవసాయ రంగ అభివృద్ధిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. రైతుల...

కక్ష సాధింపు చర్యలు నడుస్తున్నాయి – హరీష్ రావు

ఫార్ములా ఈ కేసుపై ప్రభుత్వ అక్రమ కేసులు భయపెట్టవు: హరీష్ రావు హైదరాబాద్: బీఆర్ఎస్ (BRS) నేత, మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్ (KTR) నివాసం వద్ద...

రాజధాని రాజకీయ వాతావరణం వేడెక్కనుంది..

జనవరి 7న మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) చర్యలకు సిద్ధమైంది. మంగళవారం, జనవరి...

కేటిఆర్ నివాసానికి క్యూ కట్టిన బిఆర్ఎస్ నేతలు

హైకోర్టు తీర్పు తర్వాత కేటీఆర్ నివాసంలో బీఆర్ఎస్ నేతల అత్యవసర సమావేశం హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర...

విచారణ వద్దని కోర్టుకు వెళ్లడం ప్రజాస్వామిక విలువలకు విరుద్ధం

కేటీఆర్ చర్యలను తప్పుబట్టిన టీపీసీసీ నేత దయాకర్ హైదరాబాద్: కోర్టులు ప్రజల మానవ హక్కులు, రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు ఉండాలని, అవినీతి పరుల రక్షణ కోసం పోరాటాలకు వేదికగా మారకూడదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి...

గ్రీన్‌కో కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు

గ్రీన్‌కో కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో గ్రీన్‌కో సంస్థకు సంబంధించిన కార్యాలయాల్లో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం మెరుపు దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లోని మాదాపూర్, విజయవాడ,...

బీఆర్ఎస్ కీలక నేతల అత్యవసర సమావేశం

నందినగర్‌లో బీఆర్ఎస్ కీలక నేతల అత్యవసర సమావేశం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి టి.హరీష్ రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలు మంగళవారం నందినగర్‌లోని కేటీఆర్ నివాసంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఫార్ములా...