Breaking News

కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కాయం

యాదగిరిగుట్ట టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుండు నరసింహ గౌడ్. యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 04 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదగిరిగుట్టలో 12 వార్డులో ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ జిల్లా...

ముగింపు వార్షికోత్సవం వేడుకలో పాల్గొన్న కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 04 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజక వర్గంలోని కైలాస పురం కాచారం గ్రామం లో శ్రీ రేణుక వాసవి బసవలింగేశ్వర దేవాలయం...

మృతుని కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేసిన బి.ఆర్.ఎస్ సెక్రటరీ జనరల్ భీమగాని నర్సింహ గౌడ్

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 04 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): చిన్నకందుకూర్ గ్రామం లో పార్టీ సీనియర్ నాయకులు ఎర్ర అబ్బయ్య అకాల మరణానికి చింతిస్తూ మండల బి.ఆర్.ఎస్ సెక్రటరీ జనరల్ భీమగాని...

కోదాడ బరిలో కాంగ్రెస్, బీఆరెస్ అభ్యర్థులుగా టీడీపీ నాయకులు

కోదాడ,ఫిబ్రవరి 4,నేటి తెలుగు పత్రిక: కోదాడ మున్సిపల్ ఎన్నికల బరిలో టీడీపీ నాయకులకు కాంగ్రెస్, బీఆరెస్ పార్టీల కండువాలు కప్పి, బీఫామ్ లిచ్చి అభ్యర్థులుగా నిలబెట్టటంతో టీడీపీకున్న బలాన్ని చెప్పకనే చెప్పినట్లు రుజువైందని తెలుగు...

నిస్వార్ధ జీవి వర్థెల్లి బుచ్చీరాములు: సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

సూర్యాపేట నేటి తెలుగు పత్రిక: తన జీవితాంతం పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేసినవర్థెల్లి బుచ్చి రాములు జీవితం స్ఫూర్తిదాయకం అని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డిఅన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని...

మున్సిపల్ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులను గెలిపించండి.

మిగిలిన స్థానాలలో లౌకిక, ప్రజాతంత్ర శక్తులను గెలిపించండి. మతోన్మాద బిజెపిని ఓడించండి: సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి. సూర్యాపేట నేటి తెలుగు పత్రిక: మున్సిపల్ ఎన్నికల్లో నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే...

బొమ్మలరామారంలో వాటర్ ఫిల్టర్ ప్లాంట్ ప్రారంభించిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి

యాదగిరిగుట్ట,ఫిబ్రవరి 04 :( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బుధవారం రోజు ఆలేరు నియోజకవర్గం లోని బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి ఊరిలో వాటర్ ఫిల్టర్ ప్లాంట్ టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గౌరవనీయులు...

ఎమ్మెల్యే బీర్ల ఐలన్న ప్రచార కార్యక్రమానికి ఆలేరు ఒకటో వార్డు ప్రజల నుండి భారీ స్పందన

కాంగ్రెస్ అభ్యర్థి చింతలషణి సునీత శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని గడపగడపకు ప్రచారం. యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 04 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బుధవారం రోజు ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని...

విఎంసి డైరీ ఆవిష్క రించిన నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ, ఫిబ్రవరి 4 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ నగర పాలక సంస్థ డైరీను ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా విజయవాడ నగర పాలక సంస్థ కార్యాలయంలో నగర మేయర్ రాయన...

700 మంది సాధువుల గర్జన సదస్సు..!

విజయవాడ, ఫిబ్రవరి 4 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తిరుపతిలోని మహతి ఆడిటోరియం వేదికగా సాధు సంత్స్ పరివార్ ఆధ్వర్యంలో జరిగిన "హిందూ ధార్మిక సదస్సు" అద్భుత విజయంతో ముగి సింది. సనాతన...