Breaking News

నగరంలో నూతనంగా చైతన్య ఆర్తో పెయిన్ క్లినిక్ ప్రారంభం..!

విజయవాడ. ఫిబ్రవరి 1 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ పశ్చిమ భవానిపురం స్వాతి థియే టర్ రోడ్డులోని లలితనగర్ లో ఆదివారం, నగరంలో చైతన్య ఆర్తో, పెయిన్ క్లినిక్ ప్రారంభం అయ్యింది.ఈ...

చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు తగవు

టీడీపీ నాయకుల ధ్వజం.అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి. కోదాడ,ఫిబ్రవరి1( నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను కోదాడ నియోజకవర్గ...

ఏడాదిలోపు పవర్ ప్లాంట్ పూర్తి: అదాని గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ

పులివెందుల ఫిబ్రవరి 1 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): ఏడాదిలోపు హైడ్రో పవర్ ప్లాంట్ ను పూర్తి చేస్తామని గ్రూపు సంస్థల చైర్మన్ గౌతమ్ అదాని అన్నారు. లింగాల మండలం పార్లపల్లె చిత్రావతి...

అంబటికి సమాజంలో తిరిగే అర్హత లేదు: టిఎన్ఎస్ఎఫ్ మండల శాఖ అధ్యక్షుడు యాసిన్

పులివెందుల ఫిబ్రవరి 1 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు సమాజంలో తిరిగే అర్హత లేదని టిఎన్ఎస్ఎఫ్ మండల శాఖ అధ్యక్షుడు యాసిన్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు...

మాఘ పౌర్ణమి అత్యంత పవిత్రమైనది

పులివెందుల ఫిబ్రవరి 1 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): తెలుగు మాసాలలో మాఘ పౌర్ణమి అత్యంత పవిత్రమైనదని ఆధ్యాత్మికవేత్త తులసి రెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా వీరపునాయుని పల్లి మండలం సంగాలపల్లి గ్రామంలో...

కేసీఆర్ గారికి అక్రమ నోటీసులు ఇచ్చి సిట్ విచారణకు పిలవడాన్ని వ్యతిరేకిస్తూ…

ఆలేరు బి.ఆర్.ఎస్ పార్టీ నేతల నల్ల జెండాలుదరించి నిరసన కార్యక్రమం. అంబేద్కర్ కు వినతి పత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత. యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 01 : ( నేటి తెలుగు...

కేసీఆర్ పై సిట్ విచారణ కు వ్యతిరేకంగా పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం

కేసీఆర్ పై సిట్ విచారణ కు వ్యతిరేకంగా పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమంనడిగూడెం ,ఫిబ్రవరి 1 (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు కోదాడ...

మృతుని కుటుంబానికి బియ్యం అందజేసిన బీర్ల ఫౌండేషన్

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 01 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): మోటకొండూర్ మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన క్రీ॥శే॥కొల్లూరి (క్రాస్) పోచయ్య గారు ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మరణించిన విషయం...

కేసీఆర్ కి సిట్ నోటీసులను ఇవ్వడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో కోదాడలో భారీ బైక్ ర్యాలీ

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధంకోదాడ ,ఫిబ్రవరి 1(నేటి తెలుగు పత్రిక): కేసీఆర్ కి సిట్ నోటీసులు అందజేయడాన్ని నిరసిస్తూ, ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ...

బూతుల రాంబాబుని అరెస్టు చేయాలి: యార్లగడ్డ సుచిత్ర..!

విజయవాడ. జనవరి 31 నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు పై చేసిన అసభ్య పదజాలా లను తీవ్రంగా ఖండించా రు. ప్రజాక్షేత్రంలో ఉన్న...