Breaking News

LPG బుకింగ్ గడువు పెంపు వార్తలు ఫేక్.. కేంద్రం క్లారిటీ

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ గడువు పెంపుపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) విడుదల చేసిన ప్రకటనలో...

రైలు ప్రయాణికులకు అలర్ట్.. మారిన టికెట్ రద్దు నిబంధనలు!

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: రైలు ప్రయాణికులకు ముఖ్య సమాచారం. భారతీయ రైల్వేలు టికెట్ రద్దు నిబంధనలను సవరించింది. రైలు బయలుదేరే సమయానికి ముందు ఎంత సమయంలో టికెట్ రద్దు చేస్తారనే దాని...

IRCTC బుకింగ్స్‌లో పెద్ద మార్పులు.. జూలై నుంచి అమలు

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: రైల్వేశాఖ తత్కాల్ టికెట్ బుకింగ్ విధానంలో కీలక మార్పులు చేసింది. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసే వారికి కొత్త నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఇకపై భారతీయ...

గ్యాస్ కొరతలో బిగ్ డెసిషన్.. 10 కిలోల LPG సిలిండర్ రాబోతుందా?

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: దేశంలో గ్యాస్ కొరత నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా చమురు సంస్థలు ముందడుగు వేస్తున్నాయి. ప్రస్తుతం వినియోగంలో ఉన్న 14.2 కిలోల గృహ LPG సిలిండర్‌కు...

మొబైల్ నంబర్ లేకుండా చాట్‌లు, కాల్స్.. దేశీ AI యాప్ లాంచ్

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: డిజిటల్ యుగంలో భద్రత, గోప్యతపై పెరుగుతున్న ఆందోళనల మధ్య స్వదేశీ టెక్నాలజీతో కొత్త కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి వచ్చింది. అనువాదిని AI అభివృద్ధి చేసిన హైప్డ్ సంవాదిని...

ఎల్‌పిజి కొరతతో ఏసీ ఉత్పత్తికి బ్రేక్.. ధరలు ఎగబాకే సూచనలు

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: ఈ వేసవిలో ఎయిర్ కండిషనర్ల (AC) ధరలు పెరగనున్నాయన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పెరిగిన ఖర్చులకు తోడు ఎల్‌పిజి సరఫరా కొరత, ముడి పదార్థాల ధరల పెరుగుదల...

మాంసం ప్రియులకు షాక్.. చికెన్ రేట్లు భగ్గుమంటున్నాయి

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: మాంసాహార ప్రియులకు షాకింగ్ న్యూస్. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న చికెన్ ధరలు ఇప్పుడు భారీగా ఎగబాకాయి. ప్రస్తుతం మార్కెట్‌లో స్కిన్‌లెస్ చికెన్ కిలో ధర...

సైబర్ మోసాలకు చెక్.. వాట్సప్ సూపర్ ఫీచర్ టెస్టింగ్‌లో

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ WhatsApp యూజర్ల భద్రత కోసం మరో కీలక ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ కొత్త ఫీచర్‌తో మెసేజ్‌లు చదివిన తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్...

సమ్మర్‌లో కుండ నీరు బెస్ట్.. వడదెబ్బకు నేచురల్ సొల్యూషన్

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: వేసవి కాలంలో భానుడి తాపం పెరిగే కొద్దీ శరీరానికి నీటి అవసరం కూడా పెరుగుతుంది. ఈ సమయంలో చాలామంది ఫ్రిజ్‌లోని చల్లటి నీటిని తాగుతారు. కానీ నిపుణులు...

ఎస్‌బీఐ నుంచి కస్టమర్లకు శుభవార్త.

మార్చి 21, నేటి తెలుగు పత్రిక: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన State Bank of India తన వినియోగదారులకు శుభవార్త అందించింది. రూ.3 కోట్లకు పైబడిన బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై...