Breaking News

ఎల్‌పిజి కొరతతో ఏసీ ఉత్పత్తికి బ్రేక్.. ధరలు ఎగబాకే సూచనలు

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: ఈ వేసవిలో ఎయిర్ కండిషనర్ల (AC) ధరలు పెరగనున్నాయన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పెరిగిన ఖర్చులకు తోడు ఎల్‌పిజి సరఫరా కొరత, ముడి పదార్థాల ధరల పెరుగుదల...

మాంసం ప్రియులకు షాక్.. చికెన్ రేట్లు భగ్గుమంటున్నాయి

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: మాంసాహార ప్రియులకు షాకింగ్ న్యూస్. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న చికెన్ ధరలు ఇప్పుడు భారీగా ఎగబాకాయి. ప్రస్తుతం మార్కెట్‌లో స్కిన్‌లెస్ చికెన్ కిలో ధర...

సైబర్ మోసాలకు చెక్.. వాట్సప్ సూపర్ ఫీచర్ టెస్టింగ్‌లో

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ WhatsApp యూజర్ల భద్రత కోసం మరో కీలక ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ కొత్త ఫీచర్‌తో మెసేజ్‌లు చదివిన తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్...

సమ్మర్‌లో కుండ నీరు బెస్ట్.. వడదెబ్బకు నేచురల్ సొల్యూషన్

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: వేసవి కాలంలో భానుడి తాపం పెరిగే కొద్దీ శరీరానికి నీటి అవసరం కూడా పెరుగుతుంది. ఈ సమయంలో చాలామంది ఫ్రిజ్‌లోని చల్లటి నీటిని తాగుతారు. కానీ నిపుణులు...

ఎస్‌బీఐ నుంచి కస్టమర్లకు శుభవార్త.

మార్చి 21, నేటి తెలుగు పత్రిక: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన State Bank of India తన వినియోగదారులకు శుభవార్త అందించింది. రూ.3 కోట్లకు పైబడిన బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై...

వరుసగా రెండో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

మార్చి 21, నేటి తెలుగు పత్రిక: దేశంలో ఇంధన ధరలు వరుసగా రెండో రోజు పెరిగి ప్రజలకు మరోసారి షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో దేశీయంగా కూడా పెట్రోల్,...

ఎల్‌పీజీ సంక్షోభంపై కేంద్రం కీలక ప్రకటన

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: దేశంలో ఎల్‌పీజీ గ్యాస్ కొరతపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఇజ్రాయెల్-ఇరాన్ సంఘర్షణ ప్రభావంతో గ్యాస్ సరఫరా ఇంకా సాధారణ స్థితికి రాలేదని...

డీజిల్ ధరలపై భారీ షాక్.. లీటరుకు రూ.22 పెంపు

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరిగి ప్రజలకు షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లను దాటడంతో, భారతదేశంలో పెట్రోలియం కంపెనీలు...

LPG కంటే PNG మంచిదే – కేంద్రం కీలక సూచనలు

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): దేశంలో ఎల్పీజీ కొరతపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. సిలిండర్లపై ఆధారపడే ద్రవీకృత పెట్రోలియం వాయువు (LPG) వినియోగాన్ని మితంగా ఉపయోగించుకోవాలని...

గ్యాస్ కొరతకు ఊరట… రాష్ట్రాలకు సరఫరా ప్రారంభం

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): భారత్‌లో నెలకొన్న LPG గ్యాస్ కొరతకు త్వరలోనే ఉపశమనం లభించనుంది. పశ్చిమాసియా ఉద్రిక్తల కారణంగా హోర్ముజ్ జలసంధి వద్ద నిలిచిపోయిన రెండు LPG నౌకలు సురక్షితంగా భారత్‌కు...