Breaking News

అమెరికాలో తెనాలి యువతి దుర్మరణం

అమెరికాలో రోడ్డు ప్రమాదం: తెనాలి యువతి దుర్మరణం డిసెంబర్ 15, 2024:అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌ గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువతి నాగశ్రీవందన పరిమళ (26) దుర్మరణం చెందారు. వివరాలు...

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టుల మృతి డిసెంబర్ 14, 2024, ఛత్తీస్‌గఢ్:ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు మరియు మావోయిస్టు దళాల మధ్య శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటన బీజాపుర్‌...

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జనవరి 10కి వాయిదా న్యూఢిల్లీ, డిసెంబర్ 13, 2024:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులపై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడింది. కేసుల బదిలీ, బెయిల్ రద్దు...

ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

కడపలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం: దుండగులపై కేసు నమోదు కడప, డిసెంబర్ 13:కడప జిల్లా పెండ్లిమర్రి మండలం రేపల్లె గ్రామంలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం...

మంచు విష్ణు ప్రధాన అనుచరుడి అరెస్ట్

మంచు విష్ణు ప్రధాన అనుచరుడి అరెస్ట్ మంచు మనోజ్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడు కిరణ్‌ను పహడి షరీఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు రోజుల క్రితం మనోజ్‌పై దాడి జరిగిందని ఆయన...

ఆన్‌లైన్ ట్రేడింగ్‌కు కుటుంబం బలి

ఆన్‌లైన్ ట్రేడింగ్‌కు కుటుంబం బలి మంచిర్యాల: తాండూరు మండలం కాసిపేటకు చెందిన శివప్రసాద్(26) ఆన్‌లైన్ ట్రేడింగ్‌కు బలి కావడం తీవ్ర విషాదాన్ని సృష్టించింది. అప్పులు తీసుకొని ఆన్‌లైన్ ట్రేడింగ్ చేసిన శివప్రసాద్, భారీ నష్టాలను...

పేదల బియ్యంపై మాఫియాకు కళ్లెం

పేదల బియ్యంపై మాఫియాకు కళ్లెం: విజయవాడ పశ్చిమ తహశీల్దార్ ఇంతియాజ్ పాషా విజయవాడ: పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై విజయవాడ పశ్చిమ తహశీల్దార్ ఇంతియాజ్ పాషా మెరుపు చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం విజయవాడ...

చత్తీస్ గఢ్ అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్

చత్తీస్ గఢ్ బీజాపూర్ అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముంగా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఎన్ కౌంటర్‌లో మావోయిస్టు మొడియం అలియాస్ ఆకాష్ హేమ్లా...

మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధపై కేసు

రేషన్ బియ్యం అక్రమ రవాణా: మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధపై కేసు ఆంధ్ర ప్రదేశ్: రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధపై కేసు...

రూ.2.25 లక్షల గంజాయి పట్టివేత:

రూ.2.25 లక్షల గంజాయి పట్టివేత: దుండిగల్ STF టీమ్‌ భారీ ఆపరేషన్ హైదరాబాద్:రంగారెడ్డి జిల్లా దుండిగల్ ప్రాంతంలో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు గంజాయి విక్రయాలు జరుగుతుండటంపై సమాచారం అందుకున్న ఎస్‌టీఎఫ్ బీ టీమ్ సీఐ...