Breaking News

ఎమెల్సీ ఎన్నికల్లో విజయంతో పరిపూర్ణత చేకూరుతుంది

ఎమెల్సీ ఎన్నికల్లో విజయంతో పరిపూర్ణత చేకూరుతుందన్న మంత్రి కందుల దుర్గేశ్ నిడదవోలు: కానూరు వైనాట్ ఫంక్షన్ హాల్ లో జిల్లా ఇన్-చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు మరియు మంత్రి కందుల దుర్గేశ్ ఎమెల్సీ ఎన్నికల...

స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై అంబటి రాంబాబు ఆగ్రహం

గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై అంబటి రాంబాబు ఆగ్రహం గుంటూరు: స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ పాలకవర్గాలను అక్రమంగా కబ్జా...

జగన్ జిల్లాల పర్యటనల షెడ్యూల్ ఖరారు

జగన్ జిల్లాల పర్యటనల షెడ్యూల్ ఖరారు అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల లండన్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన...

చిత్తడి నేలల పరిరక్షణ అందరి బాధ్యత – డిప్యూటీ సీఎం

చిత్తడి నేలల పరిరక్షణ అందరి బాధ్యత – డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అమరావతి: ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం (World Wetlands Day) సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిత్తడి నేలల...

ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌ ప్రకటన

ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఏబీ వెంకటేశ్వరరావు నియామకం అమరావతి: విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) ను ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రెండేళ్లపాటు...

పౌరుషం తెచ్చుకుని కేంద్రాన్ని నిలదీయండి – రోజా

కేంద్ర బడ్జెట్‌పై రోజా విమర్శలు – పవన్ కల్యాణ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ అమరావతి: కేంద్ర ప్రభుత్వం ఇటీవల లోక్‌సభలో బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ బడ్జెట్‌పై మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు...

తిరుమలలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు

టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు తిరుమలలో ఆకస్మిక తనిఖీలు తిరుమల: టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు శనివారం తిరుమలలోని పరకామణి భవనం, లడ్డూ బూందీ పోటు, లడ్డూ విక్రయ కేంద్రం వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పరకామణి...

ఎన్నికల్లో విజయం సాధించినప్పుడే సుస్థిర పాలన

ఎన్నికల్లో విజయం సాధించినప్పుడే సుస్థిర పాలన – సీఎం చంద్రబాబు అమరావతి: ఏ ఎన్నిక వచ్చినా గెలిచినప్పుడే సుస్థిర పాలన సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అన్నారు. ఎమ్మెల్సీ...

అవినీతి సామ్రాజ్యం మండల స్థాయి నుంచి కేంద్రం వరకు విస్తరించింది

మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై ఏపీ శాసనమండలి చీఫ్ విప్ అనురాధ తీవ్ర విమర్శలు ఏపీ శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ రాష్ట్రంలో అత్యంత అవినీతిపరుడు జగన్ అయితే, అతని కన్నా పెద్ద అవినీతి...

రేపటి నుంచి రాష్ట్రంలోవాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం – సీఎం చంద్రబాబు సమీక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ (WhatsApp Governance) ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయనుంది. ఈ నేపథ్యంలో సీఎం...