ఏపీ స్కూల్స్లో కొత్త బోధన విధానం.. క్లిక్కర్తో ఇంటరాక్టివ్ క్లాసులు
Mar 09, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. విద్యార్థుల అభ్యసన నైపుణ్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా తరగతి గదుల్లో బోధన విధానంలో సాంకేతిక మార్పులు తీసుకొస్తోంది ప్రభుత్వం. ఈ...
