Breaking News

ఇంధన కొరతపై షర్మిలా ఫైర్.. “రైతు కంటే కాంట్రాక్టర్లకే ప్రాధాన్యమా?”

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన కొరతపై రాజకీయ వేడి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిలా ప్రభుత్వం వైఖరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత...

పూడి శ్రీహరికి బెయిల్.. కుప్పం కోర్టు తీర్పుతో ఊరట

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ నేత, మాజీ సీఎం జగన్ సీపీఆర్‌వోగా పనిచేసిన పూడి శ్రీహరికి కుప్పం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మార్ఫింగ్ ఫోటోలు, అసభ్యకర సోషల్ మీడియా పోస్టుల...

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు హైకోర్టు ఊరట.. అరెస్టుపై తాత్కాలిక స్టే

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయాంశంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు హైకోర్టు నుంచి కీలక ఉపశమనం లభించింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి,...

ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఎంజేపీ బీసీ గురుకులాల సత్తా

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి (SSC) ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఈసారి మొత్తం 85.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు మరోసారి పైచేయి...

ఏపీలో ప్రజారోగ్యానికి పెద్ద ఊతం.. 47 రకాల పరీక్షలతో కొత్త పథకం

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే ముందుగానే గుర్తించి నివారించడమే లక్ష్యంగా...

వినుకొండ మాజీ సీఐపై అత్యాచారం ఆరోపణలు.. కేసు నమోదు

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): పల్నాడు జిల్లాలోని వినుకొండ ప్రాంతంలో పనిచేసిన మాజీ సీఐపై వచ్చిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న చిన్న మల్లయ్యపై ఒక మహిళ అత్యాచారం ఆరోపిస్తూ...

“వైసీపీకి ఎండ్‌కార్డ్… అహంకారానికి ఫలితం ఇదే” – నారా లోకేష్

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. మంత్రి నారా లోకేష్ వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.వైసీపీ పాలనపై స్పందిస్తూ, “వైసీపీ సినిమాకు ఎండ్‌కార్డ్ వేసేది పసుపు...

డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌లోకి: సీఎం చంద్రబాబు ఆదేశాలు

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. ఆర్టీజీఎస్ సమీక్ష...

గూగుల్ డేటా సెంటర్‌పై విజయసాయిరెడ్డి స్పందన

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులపై రాజకీయ చర్చ మరోసారి వేడెక్కింది. విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటును స్వాగతించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఉద్యోగాల అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.పెట్టుబడులకు...

తండ్రిని చంపిన పదో తరగతి విద్యార్థి

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మద్యం తాగి తరచూ కుటుంబంపై హింసకు దిగుతున్న తండ్రిని అడ్డుకునే క్రమంలో పదో తరగతి చదువుతున్న బాలుడు చేసిన...