Breaking News

ఏపీకి భారీ పెట్టుబడులు.. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు

అమరావతి, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రాన్ని సాంకేతికత, పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఐదేళ్లలో 20 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని చెప్పారు....

ఆవుల చంద్రశేఖర్‌కు ప్రతిష్టాత్మక అవార్డు.. పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా సత్కారం

మంగళగిరి, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర అటవీ శాఖ సీనియర్ అధికారి, ఏపీ ఔషధ మొక్కలు మరియు సుగంధ ద్రవ్యాల బోర్డు సీఈవో ఆవుల చంద్రశేఖర్ కు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ప్రపంచ వన్యప్రాణుల...

‘స్త్రీ శక్తి’ ప్రభావం.. ఏపీలో తగ్గుతున్న రోడ్డు ప్రమాదాలు: సీఎం చంద్రబాబు

అమరావతి, నేటి తెలుగు పత్రిక: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలలో భాగమైన ‘స్త్రీ శక్తి’ పథకం ప్రభావం రాష్ట్రంలో కనిపించడం ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా...

ఉండవల్లి నివాసంలో లోకేష్ డిన్నర్ మీట్.. ప్రజాప్రతినిధులు, కుటుంబాలతో సందడి

ఉండవల్లి,నేటి తెలుగు పత్రిక: ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ నిర్వహించిన డిన్నర్ మీట్ ఆత్మీయ వాతావరణంలో జరిగింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు మరియు తిరుపతి పార్లమెంట్ పరిధికి చెందిన ప్రజాప్రతినిధులు, వారి...

ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు.. సీఎం చంద్రబాబు – డిప్యూటీ సీఎం పవన్ కీలక నిర్ణయం

అమరావతి, నేటి తెలుగు పత్రిక: ఏపీలో ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంగళగిరిలో జరిగిన హనుమాన్...

ఆంధ్రప్రదేశ్లో మందుబాబులకు గుడ్‌న్యూస్.. వైన్ షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ తప్పనిసరి

మార్చి 4 నేటి తెలుగు పత్రిక: ఏపీలో మద్యం కొనుగోలుదారులకు ఊరట కలిగించే నిర్ణయం త్వరలో అమల్లోకి రానుంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కొత్తగా ‘లిక్కర్ డిజిటల్ చెల్లింపులు’ పాలసీని తీసుకొస్తోంది. ఈ పాలసీ...

సొంత నిధులతో ఎకరం పొలాన్ని ఎస్సీ కుల స్మశానానికి కేటాయించిన పొన్నం బాలాజీ

విజయవాడ. మార్చి 4 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: పెనుగంచిప్రోలు మండలంలోని గుమ్మడిదూరు గ్రామంలో ఎన్నో ఏళ్ళు తరబట్టి స్మశానం లేక ఎస్సీ కమ్మ్యూనిటి అవస్థలు పడుతుంటే ఆ సమస్యను గుమ్మడిదుర్రు వాసి...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉచిత ప్రయాణంపై కీలక అప్డేట్.. మహిళలకు మరిన్ని బస్సులు!

నేటి తెలుగు పత్రిక: ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్త్రీశక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మరో కీలక అప్డేట్ వెలువడింది. గత ఏడాది ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం...

ఉపాధి కూలీలకు ప్రత్యేక ఐడీ.. డూప్లికేట్ హాజరుకు చెక్

నేటి తెలుగు పత్రిక: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ఆదేశాల మేరకు మార్చి 2 నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానాన్ని...

మహిళలకు అదిరిపోయే వరాలు.. ఏపీ సర్కార్ నుంచి రెండు కొత్త పథకాలు

నేటి తెలుగు పత్రిక,Mar 04, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం రెండు కీలక పథకాలను ప్రకటించనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్చి 8న బహిరంగ సభ...