Breaking News

విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.. కీలక నిర్ణయాలు

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): విద్యుత్ రంగంపై సమీక్ష నిర్వహించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు పలు కీలక సూచనలు చేశారు. విద్యుత్ కొనుగోలు చార్జీలను యూనిట్‌కు రూ.4.60కు తగ్గించే దిశగా ప్రణాళికలు...

విశాఖకు చేరుకున్న మంత్రి నారా లోకేష్.. ఘన స్వాగతం

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. యువత ప్లకార్డులు చేతబూని...

పెట్రోల్, డీజిల్ సరఫరాలో తాత్కాలిక అంత రాయాలు ఉన్నప్పటికీ రవాణా సేవలు ఆగకూడదు.

విజయవాడ. ఏప్రిల్ 27 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: రాష్ట్రంలో ఎక్కడా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రవాణా సంస్థలు తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశా ఖల మంత్రి...

ట్రాన్స్‌జెండర్‌కు పీఏగా అవకాశం.. ఎమ్మెల్యే గళ్లా మాధవి నిర్ణయం ప్రశంసలు

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం సామాజికంగా చర్చనీయాంశంగా మారింది. ట్రాన్స్‌జెండర్‌కు తన వ్యక్తిగత సహాయకురాలిగా (పీఏ) ఉద్యోగం కల్పించడం ద్వారా...

శేషాచలం అడవుల్లో అగ్నికీలలు.. అప్రమత్తమైన అటవీ సిబ్బంది

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): తిరుపతి సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుని కలకలం రేపింది. జీవకోన రేంజ్ పరిధిలోని మొండోడికోన ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి....

తాడిపత్రిలో హిజ్రా మల్లిక హత్య కలకలం.. ముగ్గురు అరెస్ట్

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): తాడిపత్రి పట్టణంలో హిజ్రా మల్లిక హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. రైలు పట్టాలపై ఆమె మృతదేహం కనిపించడంతో ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. మొదట అనుమానాస్పద...

ఏపీలో ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు సీరియస్.. ఆయిల్ కంపెనీలకు కఠిన ఆదేశాలు

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయిల్ కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ బంక్ డీలర్లకు క్రెడిట్ ఎందుకు...

పెట్రోల్ కొరతపై ఆందోళన.. ప్యానిక్ బాయింగ్‌తో బంకుల వద్ద రద్దీ

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతపై ఆందోళన నెలకొంది. యుద్ధ భయాల నేపథ్యంలో ఇంధన సరఫరా నిలిచిపోతుందనే అనుమానంతో ప్రజలు భారీగా బంకుల వద్దకు...

ఆర్థిక సంస్కరణలతో దేశ దిశ మారింది: సీఎం చంద్రబాబు

ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): ముంబైలో జరిగిన ఎకనామిక్ టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ ఆర్థికాభివృద్ధి, సంస్కరణలపై ఆయన తన...

ప్రత్యేక అసెంబ్లీ అవసరమా? సీపీఐ నేత రామకృష్ణ ప్రశ్న

ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ చర్చలు మళ్లీ వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు వైఖరిపై విమర్శలు...