Breaking News

కడప దస్తగిరి హత్య కేసు మలుపు.. భూవివాదాలే కారణమా?

కడప, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): జిల్లాలో సంచలనం సృష్టించిన పెద్దదస్తగిరి హత్య కేసు దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటన వెనుక భారీ స్థాయి భూవివాదాలు ఉన్నాయని పోలీసులు...

ఏపీలో మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె.. సేవలపై ప్రభావం

అమరావతి, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. మార్చి నెల జీతాలు ఇప్పటికీ చెల్లించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు నుంచి సమ్మె ప్రారంభించినట్లు మున్సిపల్...

నైపుణ్యాభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి.. మంత్రి సత్యకుమార్ యాదవ్

అమరావతి, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర అభివృద్ధికి నైపుణ్య వికాసం కీలకమని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రజల ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు...

ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపు చర్చలు మళ్లీ జోరులోకి

అమరావతి/హైదరాబాద్, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంపుపై మరోసారి చర్చలు వేగం పుంజుకున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం స్థాయిలో ఈ అంశంపై ప్రాథమిక చర్చలు...

డీలిమిటేషన్‌పై విపక్షాల వైఖరి సరైంది కాదు: సీఎం చంద్రబాబు

అమరావతి/తమిళనాడు, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ అంశాలపై విపక్షాల వైఖరిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించారు. ఈ బిల్లులను అడ్డుకోవడం ద్వారా విపక్షాలు ఏమి...

సింగపూర్ చేరుకున్న మంత్రుల బృందానికి ఘన స్వాగతం

ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రుల బృందం ఈరోజు ఉదయం సింగపూర్ చేరుకుంది. మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, సత్య కుమార్ యాదవ్, అనగాని సత్య ప్రసాద్, బి.సి. జనార్దన్...

కృష్ణాజిల్లా డిపిఓ కార్యాలయాన్ని అసత్య ఆరోపణలతో అల్లరి చేస్తున్న వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కార్యదర్శులు డిమాండ్.

మచిలీపట్నం, ఏప్రిల్ 20(నేటి తెలుగు పత్రిక ): జిల్లా పంచాయతీ కార్యాలయం లో ఉన్నతాధికారి సీటు ఇన్చార్జిగా దక్కించుకోవడం కోసం అసత్య ప్రచారాలతో అవినీతి మరకలు అంటిస్తు కట్టుకథలతో విషప్రచారం చేస్తున్న వారిపై తక్షణ...

మహిళా రిజర్వేషన్‌పై చంద్రబాబు విమర్శలు.. ఇండి కూటమిపై ఆగ్రహం

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఇండి కూటమి పార్టీలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించారు. ఈ కూటమి ప్రధానిని కాదు, దేశాన్నే ఓడించిందని వ్యాఖ్యానించారు.మహిళల ఆశయాలను,...

జగన్‌పై నిమ్మల తీవ్ర విమర్శలు.. ‘క్రిమినల్ రాజకీయాలు’ అంటూ ధ్వజం

అమరావతి, ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ జగన్...

ఎన్టీఆర్ భవన్‌లో వైభవంగా సీఎం జన్మదిన వేడుకలు

విజయవాడ. ఏప్రిల్ 20 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని విజ యవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యా లయం...