Breaking News

ఏపీలో అమరులైన పోలీస్ కుటుంబాలకు రూ.లక్ష

ఏపీలో అమరులైన పోలీస్ కుటుంబాలకు రూ.లక్ష: హోంమంత్రి || Rs.1 lakh to the families of policemen who died in AP || ఏపీలో విధి నిర్వహణలో ప్రమాద వశాత్తు, ఆకస్మికంగా,అనారోగ్యంతో...

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూస్తే..

బంగారం ధరలు ఒకసారి పరుగుతే, మరోసారి తగ్గుతాయి. దేశంలోని ప్రజలందరూ పండగలు, పెళ్ళిళ్ళు అంటూ అనేక సంధర్భాల్లో బంగారం కొనుగోలు చేస్తారు. ధర ఎంత అయినా ఉండని వెనకాడకుండా కొంటారు. గత కొన్ని రోజులుగా...

నూతన జూనియర్ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్.

ఏపీలో 53 నూతన జూనియర్ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్. || Green signal for new junior colleges. || ఈ మేరకు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా పంపిన ప్రతిపాదనలకు పాఠశాల...

ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల వాహనాలను అందజేయనుంది .

ఉభయ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

పాలకొల్లు పట్టణంలోని బిఆర్ఎంవి మున్సిపల్ హైస్కూల్లో ఉభయ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రంలో (నెంబర్.113)గురువారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగంకు ఉపాధ్యాయులు నెమ్మదిగా వస్తున్నారు....

విద్యా ప్రమాణాల మెరుగుకై మెగా పేరెంట్ – టీచర్ మీట్

విద్యా ప్రమాణాల మెరుగుకై మెగా పేరెంట్ – టీచర్ మీట్•ముఖ్యమంత్రి, హెచ్.ఆర్.డి. మంత్రి బాపట్ల మున్సిఫల్ హై స్కూల్ లో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు•మౌలిక వసతులు విద్యా ఫలితాల ఆధారంగా పాఠశాలలకు స్టార్ రేటింగ్రాష్ట్ర...

మహిళా ప్రేక్షకురాలి ప్రాణం తీసిన పుష్ప 2 సినిమా

మహిళా ప్రేక్షకురాలి ప్రాణం తీసిన పుష్ప 2 సినిమా పుష్ప-2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట దిల్షుఖ్ నగర్ ప్రాంతానికి చెందిన రేవతి (39) తన భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలు శ్రీ తేజ్ (9)...

వ్యక్తిగతంగా మాట్లాడితే జగన్‌ అడుగు కూడా బయటపెట్టలేరు

వ్యక్తిగతంగా మాట్లాడితే జగన్‌ అడుగు కూడా బయటపెట్టలేరు: షర్మిల Dec 05, 2024, వ్యక్తిగతంగా మాట్లాడితే జగన్‌ అడుగు కూడా బయటపెట్టలేరు: షర్మిలఆంధ్రప్రదేశ్ : తాను వ్యక్తిగతంగా మాట్లాడితే జగన్‌ ఇంట్లో నుంచి అడుగు...

డిసెంబరు నుంచి వైయస్‌ఆర్‌సీపీ ఉద్యమ బాట

డిసెంబరు నుంచి వైయస్‌ఆర్‌సీపీ ఉద్యమ బాట || The path of YSRCP movement since December || డిసెంబరు 11న రైతుల తరఫున వారి సమస్యల పరిష్కారానికి.. ర్యాలీగా వెళ్లి అన్ని జిల్లాల...

ట్రస్ట్ పేరుతో ఫీజులు వసూలు

ట్రస్ట్ పేరుతో ఫీజులు వసూలుజాగృతి ఆదర్శ విద్యాలయను వెంటనే సీజ్ చేయాలి..విద్యార్థులు ప్రాణాలతో చెలగాటమాడుతున్న జాగృతి ఆదర్శ విద్యాలయం యజమానిపై వెంటనే చర్యలు తీసుకోవాలి..జై భీమ్ రావ్ భారత్ అనంతపురం జిల్లా యూత్ ప్రెసిడెంట్...