Breaking News

ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌ ప్రకటన

ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఏబీ వెంకటేశ్వరరావు నియామకం అమరావతి: విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) ను ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రెండేళ్లపాటు...

పౌరుషం తెచ్చుకుని కేంద్రాన్ని నిలదీయండి – రోజా

కేంద్ర బడ్జెట్‌పై రోజా విమర్శలు – పవన్ కల్యాణ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ అమరావతి: కేంద్ర ప్రభుత్వం ఇటీవల లోక్‌సభలో బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ బడ్జెట్‌పై మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు...

తిరుమలలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు

టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు తిరుమలలో ఆకస్మిక తనిఖీలు తిరుమల: టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు శనివారం తిరుమలలోని పరకామణి భవనం, లడ్డూ బూందీ పోటు, లడ్డూ విక్రయ కేంద్రం వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పరకామణి...

ఎన్నికల్లో విజయం సాధించినప్పుడే సుస్థిర పాలన

ఎన్నికల్లో విజయం సాధించినప్పుడే సుస్థిర పాలన – సీఎం చంద్రబాబు అమరావతి: ఏ ఎన్నిక వచ్చినా గెలిచినప్పుడే సుస్థిర పాలన సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అన్నారు. ఎమ్మెల్సీ...

అవినీతి సామ్రాజ్యం మండల స్థాయి నుంచి కేంద్రం వరకు విస్తరించింది

మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై ఏపీ శాసనమండలి చీఫ్ విప్ అనురాధ తీవ్ర విమర్శలు ఏపీ శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ రాష్ట్రంలో అత్యంత అవినీతిపరుడు జగన్ అయితే, అతని కన్నా పెద్ద అవినీతి...

రేపటి నుంచి రాష్ట్రంలోవాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం – సీఎం చంద్రబాబు సమీక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ (WhatsApp Governance) ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయనుంది. ఈ నేపథ్యంలో సీఎం...

విపత్తు నిర్వహణపై ప్రత్యేక దృష్టి – హోంమంత్రి

విపత్తు నిర్వహణపై ప్రత్యేక దృష్టి – హోంమంత్రి వంగలపూడి అనిత ఆంధ్రప్రదేశ్ ఎన్డీయే కూటమి ప్రభుత్వం (AP Government) అభివృద్ధే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపడుతోందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister...

ఆంధ్రప్రదేశ్‌లో భద్రత, భరోసా పెరిగింది

ఆంధ్రప్రదేశ్‌లో భద్రత, భరోసా పెరిగింది – మంత్రి అనగాని ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో భద్రత, భరోసా పెరిగిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం సృష్టించేందుకు ప్రభుత్వం...

అటవీ భూముల కబ్జా వివాదంపై ఏపీ ప్రభుత్వ సీరియస్

పెద్దిరెడ్డి అటవీ భూముల కబ్జా వివాదంపై ఏపీ ప్రభుత్వ సీరియస్ చర్యలు మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ కబ్జా వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. అటవీ భూముల ఆక్రమణలపై...

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కాగా, ఆంధ్రప్రదేశ్‌లో రెండు...