ఒమన్లో చిక్కుకున్న మహిళకు అండగా ఏపీ ప్రభుత్వం: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, మే 04, (నేటి తెలుగు పత్రిక): ఒమన్లో చిక్కుకున్న అన్నమయ్య జిల్లా మహిళకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. వయలపాడు గ్రామానికి చెందిన దూదేకుల షహ్నాజ్ను ఉద్యోగం పేరుతో విదేశాలకు తీసుకెళ్లిన ఏజెంట్లు...
