Breaking News

విశాఖ అభివృద్ధికి రూ.1,500 కోట్ల ప్రాజెక్టులు.. కేంద్ర నిధులతో కొత్త ఊపు: ఎంపీ శ్రీభరత్

మే 30, (నేటి తెలుగు పత్రిక): అంతర్జాతీయ నగరంగా వేగంగా ఎదుగుతున్న విశాఖపట్నం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పథకాలు కీలకంగా మారుతున్నాయని విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ తెలిపారు. కేంద్ర పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల...

ప్రజల సమస్యలు తీర్చడంలో కూటమి ప్రభుత్వం ముందంజ.!

విజయవాడ. మే 30 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఏపీ లో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుందని మాజీ కేంద్రమంత్రి వర్యులు విజయవాడ పశ్చిమ...

వన్యప్రాణుల సంరక్షణకు ప్రజల భాగస్వామ్యం అవసరం: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

మే 30, (నేటి తెలుగు పత్రిక): అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణలో ప్రజలు చురుకైన భాగస్వాములుగా మారాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అడవులు, వన్యప్రాణులు, జీవవైవిధ్యం పరిరక్షణ...

సునీత పోరాటంలో న్యాయం ఉంది.. వివేకా కేసుపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

మే 30, (నేటి తెలుగు పత్రిక): మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రిని హత్య చేసిన వారు ఎవరో తెలుసుకునే హక్కు ఆయన...

శ్రీవారికి భారీ కానుక.. విద్యుత్ బస్సు, ట్యాబ్‌ల విరాళం

మే 30, (నేటి తెలుగు పత్రిక): తిరుమల శ్రీవారి సేవలో మరో భారీ విరాళం చేరింది. ప్రముఖ వ్యాపారవేత్త నీరా రాడియా తిరుమల తిరుపతి దేవస్థానానికి సుమారు రూ.1.33 కోట్ల విలువైన విద్యుత్ బస్సు,...

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులకు మద్దతు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

మే 30, (నేటి తెలుగు పత్రిక): మహిళల రాజకీయ సాధికారతకు మరింత ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న తెలుగుదేశం పార్టీ నిర్ణయం...

పులి సంచారంపై అప్రమత్తం.. నిరంతర పర్యవేక్షణకు ఆదేశాలు: పవన్ కళ్యాణ్

మే 30, (నేటి తెలుగు పత్రిక): పోలవరం జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం నేపథ్యంలో ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పులి కదలికలను...

మహానాడు ప్రసంగాలు ఆకట్టుకున్నాయి.. ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లాలి: సీఎం చంద్రబాబు

మే 30, (నేటి తెలుగు పత్రిక): తెలుగుదేశం పార్టీ మహానాడులో నాయకుల ప్రసంగాలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మహానాడులో మాట్లాడిన ప్రతి నాయకుడు పార్టీ సిద్ధాంతాలు,...

విద్యతోనే పేదరికంపై విజయం సాధించవచ్చు: మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

మే 30, (నేటి తెలుగు పత్రిక): పేదరికాన్ని జయించి జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి విద్యే అత్యంత శక్తివంతమైన ఆయుధమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు....

ఆంధ్రప్రదేశ్‌ను జౌళి రంగంలో అగ్రస్థానంలో నిలబెడతాం: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్

మే 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా కృష్ణా జిల్లా...