Breaking News

ఒమన్‌లో చిక్కుకున్న మహిళకు అండగా ఏపీ ప్రభుత్వం: ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి, మే 04, (నేటి తెలుగు పత్రిక): ఒమన్‌లో చిక్కుకున్న అన్నమయ్య జిల్లా మహిళకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. వయలపాడు గ్రామానికి చెందిన దూదేకుల షహ్నాజ్‌ను ఉద్యోగం పేరుతో విదేశాలకు తీసుకెళ్లిన ఏజెంట్లు...

తీరు మార్చుకోకపోతే వైసీపీకి గుండు సున్నా: మంత్రి నారాయణ హెచ్చరిక

నెల్లూరు, మే 04, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో గత ప్రభుత్వం భారీ అప్పుల భారం మోపిందని మంత్రి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. దస్తగిరి నగర్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం...

మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసం పెరుగుతోంది: చంద్రబాబు నాయుడు

అమరావతి, మే 04, (నేటి తెలుగు పత్రిక): ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో ఎన్డీఏ...

సనాతన ధర్మానికి వైసీపీ వ్యతిరేకంగా పని చేసింది: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

ఉలవపాడు, మే 04, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గత వైసీపీ ప్రభుత్వం సనాతన ధర్మం, హిందూ మత ప్రచారం మరియు ధార్మిక సంస్థల ఆలోచనలకు వ్యతిరేకంగా పనిచేసిందని...

మహానాడును ఘనంగా నిర్వహిస్తాం: మంత్రి నారాయణ

నెల్లూరు, మే 04, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ మంత్రి పొంగూరు నారాయణ తెలుగుదేశం పార్టీ వార్షిక మహానాడును ఈసారి నెల్లూరు జిల్లాలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మహానాడును ఐఎఫ్కో సెజ్ ప్రాంతంలో...

ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

అమరావతి, మే 04, (నేటి తెలుగు పత్రిక): భారత ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయ‌న దీర్ఘాయుష్షుతో పాటు సంపూర్ణ ఆరోగ్యంతో...

విజయసాయి రెడ్డికి అన్ని పార్టీల్లో తలుపులు మూసివేశారు: బుద్దా వెంకన్న

విజయవాడ, మే 03, (నేటి తెలుగు పత్రిక): తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో ఐదేళ్లలో రాష్ట్రాన్ని...

టీటీడీ లడ్డూ నెయ్యి వివాదం.. నలుగురిపై చర్యలు కోరిన భానుప్రకాశ్ రెడ్డి

తిరుపతి, మే 03, (నేటి తెలుగు పత్రిక): తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ నెయ్యి కల్తీ వివాదంపై బీజేపీ నేత, పాలక మండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రసాయనాల నెయ్యి...

పాలకొల్లులో మంత్రి నిమ్మల సుడిగాలి పర్యటన.. అభివృద్ధి పనులకు శ్రీకారం

మే 03, (నేటి తెలుగు పత్రిక): పాలకొల్లులో రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.పట్టణంలోని 1...

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో లైంగిక వేధింపుల కలకలం.. నలుగురిపై చర్యలు

మే 03, (నేటి తెలుగు పత్రిక): డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. ఈ ఘటనపై ప్రభుత్వం గంభీరంగా స్పందించి బాధ్యులపై...