Breaking News

మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలంపై జగన్ ఆవేదన.. దక్షిణాదికి నష్టం అంటూ విమర్శలు

ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశానికి, ముఖ్యంగా మహిళలు మరియు దక్షిణాది రాష్ట్రాలకు పెద్ద నష్టమని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పార్లమెంటులో...

అంబటి అనుదీప్ హత్య కేసులో వేగవంతమైన విచారణకు డిమాండ్: రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: అంబటి అనుదీప్ హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ డిమాండ్ చేశారు. ఈ కేసుకు విచారణ అధికారిగా నియమితులైన...

పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలు.. ఇద్దరు కమెడియన్లపై పోలీసుల చర్యలు

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేసిన ఇద్దరు స్టాండప్ కమెడియన్లపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే అనుదీప్ కటికలను అరెస్ట్...

ప్రత్యేక హోదా, డీలిమిటేషన్‌పై మిథున్ రెడ్డి విమర్శలు

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి, తరువాత చట్టంలో లేదని చెప్పి అమలు చేయకపోవడం అన్యాయమని ఎంపీ మిథున్ రెడ్డి విమర్శించారు....

అపహాస్యం నుంచి అద్భుతమైన నాయకత్వం

మంగళగిరి ఏప్రిల్ 17 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): లోకేష్ గారి ప్రయాణం కేవలం ఒక రాజకీయ వారసుడి ప్రయాణం కాదు, అది ఒక వ్యక్తి తనపై ఉన్న ముద్రలను చెరిపివేసి, తనకంటూ...

మహిళా రిజర్వేషన్ బిల్లుకు టీడీపీ మద్దతు పునరుద్ఘాటించిన చంద్రబాబు

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ పార్టీ పూర్తి మద్దతు ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ బిల్లుకు...

చంద్రబాబు కు లోకేష్ కు ధన్యవాదములు

పులివెందుల ఏప్రిల్ 17(నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): రాష్ట్ర స్థాయి లో ఆరుగురు బ్రాహ్మణులు కు పార్టీ లో పదవులు కల్పించడం పట్ల బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు పీవీయెస్ వి...

ఢిల్లీలో ఏపీ మహిళా ప్రజాప్రతినిధులతో ఆత్మీయ సమావేశం..!

విజయవాడ ,ఏప్రిల్ 17 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మహిళలను అన్ని రంగాల్లో ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని విజయవాడ ఎంపీ కేశినేని శివ నాథ్ (చిన్ని) స్పష్టం...

అరకులోయలో అయ్యన్న వ్యాఖ్యలు.. వైసీపీపై పరోక్ష విమర్శలు

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో జరిగిన శ్రీ శాంతామణి దేవి పండుగ వేడుకల్లో రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక...

ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై వేగం పెంచాలని మంత్రి ఆదేశం

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం దాఖలైన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి అర్హమైన వాటిని వెంటనే ఆమోదించాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై మున్సిపల్...