Breaking News

అంబటి అనుదీప్ హత్యపై ప్రత్యేక విచారణ కోరిన రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: చాట్రాయిలో ఇటీవల హత్యకు గురైన దివంగత అంబటి అనుదీప్ కుటుంబ సభ్యులను రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్, జనసేన నాయకులు తుమ్మల జగన్, ముప్పిరిశెట్టి...

మెగా ఫ్యామిలీపై వ్యాఖ్యలు.. కమెడియన్‌పై ఫిర్యాదు, విచారణకు పోలీసుల ఆదేశం

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: స్టాండప్ కామెడీ పేరుతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నటుడు రామ్ చరణ్, నిహారిక వ్యక్తిగత జీవితాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో కమెడియన్ అనుదీప్...

టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్ బాధ్యతలు స్వాగతం: మంత్రి గొట్టిపాటి

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్ బాధ్యతలు చేపట్టడం స్వాగతార్హమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. కష్టకాలంలో పార్టీని నిలబెట్టిన నాయకుడిగా లోకేశ్ తన...

టీడీపీ పొలిట్‌బ్యూరోలో అచ్చెన్నకు స్థానం.. పార్టీ కమిటీల్లో శ్రీకాకుళం నేతలకు ప్రాధాన్యం

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ నూతన జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నియామకాలలో...

కాకినాడ సెజ్‌లో భారీ పెట్టుబడి.. రూ.700 కోట్లతో కొత్త పరిశ్రమ

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగం మరింత బలోపేతం అవుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే ప్రభుత్వ చర్యలకు అనుగుణంగా కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్)లో మరో భారీ పరిశ్రమ...

కర్నూలు రోడ్డు ప్రమాదం.. ప్రధాని మోదీ ఆర్థిక సాయం ప్రకటించారు

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై దేశవ్యాప్తంగా విషాదం వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ మృతుల కుటుంబాలకు, గాయపడిన...

ఏపీలో నేటి నుంచి జనగణన ప్రక్రియ ప్రారంభం.. డిజిటల్ విధానానికి ప్రాధాన్యం

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: భారత జనగణన-2027లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో తొలి దశ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ నిర్వహణకు అధికారులు సిద్ధమయ్యారు.ఈసారి జనగణనను పూర్తిగా...

అభివృద్ధిని అడ్డుకోవొద్దు.. ప్రతిపక్షానికి లోకేశ్ హితవు

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం సరైంది కాదని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. పెట్టుబడులు, పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్న సమయంలో వాటిని ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిదని...

అమరావతి ఓఆర్‌ఆర్‌కు గ్రీన్ సిగ్నల్.. స్టే పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) ప్రాజెక్టుపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రాజెక్టును నిలిపివేయాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరిస్తూ,...

పిఠాపురానికి ‘సెలక్షన్ గ్రేడ్’ హోదా

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో పిఠాపురం పట్టణ అభివృద్ధికి కీలక మైలురాయి చేరుకుంది. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త...