Breaking News

ప్రత్యేక అవసరాల విద్యార్థులకు లోకేష్ ప్రోత్సాహం.. ఎవరెస్ట్ యాత్ర ప్రారంభం

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: ఏపీ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల 21 మంది విద్యార్థుల బృందం నేపాల్‌లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణ యాత్రను ప్రారంభించింది. ఈ యాత్రకు...

అమరావతిలో తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ ప్రారంభం

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: అమరావతిలో ఆధునిక సాంకేతిక రంగంలో ఒక కీలక ఘట్టం నమోదైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రాన్ని...

‘నారీ శక్తి వందన్’ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని నేతలకు చంద్రబాబు పిలుపు.. 2029 నుంచి 33% మహిళా రిజర్వేషన్లు లక్ష్యం

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: మహిళా రిజర్వేషన్ ‘నారీ శక్తి వందన్’ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్‌లో మద్దతు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని రాజకీయ పార్టీల అధ్యక్షులకు, రాజ్యసభ మరియు...

ధరణికోటలో నూతన అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో అన్న క్యాంటీన్ల పథకం మరింత వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ధరణికోటలో ఏర్పాటు చేసిన నూతన అన్న క్యాంటీన్‌ను ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి...

ఉప్పలగుప్తం వీరమహిళ చిక్కం సుధారాణికి ఆత్మ కమిటీ చైర్మన్ పదవి

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం ప్రాంతానికి చెందిన వీరమహిళ చిక్కం సుధారాణిను అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (ఆత్మ) కమిటీ చైర్మన్‌గా నియమించడం పట్ల స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది....

అంబేద్కర్ జయంతి ని పురస్కరించుకుని గ్రామ సభ

పామర్రు, ఏప్రిల్ 14(నేటి తెలుగు పత్రిక ): నియోజకవర్గం కేంద్రమైన పామర్రు పట్టణంలోని ఒకటవ గ్రామ సచివాలయం నందు మంగళవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా...

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

తెనాలి ఏప్రిల్ 14 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్ సంస్కరణలకు ఆద్యుడనిపలువురువక్తలు కొనియాడారు. మంగళవారం గాంధీనగర్ ఇస్కఫ్ కార్యాలయం డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్...

ఎస్సీల ఆరాధ్య దేవుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

పామర్రు, ఏప్రిల్ 14(నేటి తెలుగు పత్రిక ): ఎస్సీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నతుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని పలువురు వక్తలు పేర్కొన్నారు అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు...

ఏపీ ప్రయాణికులకు ఊరటనిచ్చే నిర్ణయాలు.. బస్సు ఛార్జీలపై సమాన విధానం అమలు

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు ఊరటనిచ్చే రెండు కీలక నిర్ణయాలను ప్రకటించింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల...

అసిస్టెంట్ కమిషనర్ శాంతికి రెండు రోజుల పోలీస్ కస్టడీ మంజూరు

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: ఆక్రమాస్తుల కేసులో అరెస్టయిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కలింగిరి శాంతికి ఏసీబీ కోర్టు రెండు రోజుల పోలీస్ కస్టడీ మంజూరు చేసింది. ఏప్రిల్ 15, 16...