పరిటాల రవి హత్య కేసులో ఐదుగురికి బెయిల్ మంజూరు హైదరాబాద్:పరిటాల రవి హత్య కేసులో 18 సంవత్సరాల తర్వాత ఐదుగురు ముద్దాయిలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన ఈ బెయిల్ పండుగ...
ఏపీలో చలానాలు కట్టకపోతే వాహనాలు సీజ్ చేయాలి: హైకోర్టు అమరావతి:ఆంధ్రప్రదేశ్లో మోటారు వాహన చట్ట నిబంధనలు ఉల్లంఘించిన వారికి పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని హైకోర్టు స్పష్టం చేసింది. చలానాలు చెల్లించనివారి వాహనాలను...
45 కోచింగ్ సెంటర్లపై కేంద్రం కఠిన చర్యలు తప్పుదారి చూపే ప్రకటనల కారణంగా 45 కోచింగ్ సెంటర్లకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. విద్యార్థులను మభ్యపెట్టే ప్రచారాలు నిర్వహించినందుకు 19 ఇన్స్టిట్యూట్లపై మొత్తం రూ.61.6...
ఏపీలో అంగన్వాడీలకు రూ.52.68 కోట్లు విడుదల అమరావతి:ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ కేంద్రాలకు మరుగుదొడ్ల నిర్మాణం మరియు తాగునీటి సదుపాయాల కల్పనకు ప్రభుత్వం రూ.52.68 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి...
పుంజుల కోసం పందెపురాయుళ్లు వేట సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోడిపందేలకు ఆసక్తి ఉన్న పందెపురాయుళ్లు మేలు జాతి పుంజుల కోసం వెతుకులు ప్రారంభించారు. పందెపు కోళ్ల పెంపకం వృత్తిదారులు, కొనుగోలుదారులను ఆకర్షించేలా పుంజులను ప్రత్యేక...
వైకుంఠద్వార దర్శన టికెట్ల కోటా విడుదలకు తేదీ నిర్ణయం తిరుమల:జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు తిరుమలలో జరగనున్న వైకుంఠద్వార దర్శనాల కోసం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబర్...
ఆళ్ల నాని తెలుగుదేశంలో చేరేందుకు లైన్ క్లియర్ ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని, తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో చేరేందుకు లైన్ క్లియర్ అయింది. గత కొన్ని రోజులుగా ఆళ్ల నాని టీడీపీలో చేరబోతున్నారని...
మాజీ మంత్రి పరిటాల సునీతని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు కళ్యాణదుర్గం పట్టణం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు , తన నివాసంలో వివాహానికి విచ్చేసిన మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే...
|| Deputy Chief Minister who initiated the Amandaramis Project || సుస్థిరమైన నీటి వనరుల వినియోగంతో రాష్ట్రవ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ విజయవంతంగా అమలు చేయడం కోసం, గ్రామీణ నీటిసరఫరా మరియు...
ఏపీ పశుసంవర్ధకశాఖలో ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం ఆంధ్రప్రదేశ్లో పశుసంవర్ధక శాఖలో పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. మొత్తం 297 ఖాళీల భర్తీకి సంబంధించి మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను చర్యలు తీసుకోవాలని ఆదేశించారు....