Breaking News

కరీంనగర్ జ్యువెల్లరీ షాపులో కాల్పులు.. ఘటన స్థలానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

మే 03, (నేటి తెలుగు పత్రిక): కరీంనగర్‌లోని జ్యోతినగర్ ప్రాంతంలో ఉన్న పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పుల ఘటన కలకలం రేపింది. సమాచారం అందుకున్న వెంటనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్...

చంద్రబాబుపై కాకాణి ఘాటు విమర్శలు.. ఏపీలో మళ్లీ మాటల యుద్ధం

నెల్లూరు, మే 03, (నేటి తెలుగు పత్రిక): మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీని “గొడ్డలి పార్టీ”గా అభివర్ణించిన వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ, చంద్రబాబు...

సీఎం సభా స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ డా. జి. లక్ష్మీశ

మాధవరంలో ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు. ఎ.కొండూరు మే 3 (నేటి తెలుగు పత్రిక): ఈ నెల 9వ తేదీన ఎ.కొండూరు మండలంలోని తూర్పు మాధవరం గ్రామంలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన...

ప్రకాశ్‌రాజ్‌పై కిరణ్ రాయల్ తీవ్ర వ్యాఖ్యలు.. రాజకీయంగా దాడి

తిరుపతి, మే 03, (నేటి తెలుగు పత్రిక): ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ పై జనసేన నేత కిరణ్ రాయల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనను “పొలిటికల్ జోకర్” అంటూ విమర్శిస్తూ రాజకీయంగా తీవ్ర...

నెల్లూరులో మహానాడు ఘనంగా.. భారీ ఏర్పాట్లు: మంత్రి ఆనం

నెల్లూరు, మే 03, (నేటి తెలుగు పత్రిక): తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మక మహానాడును ఈసారి నెల్లూరు జిల్లాలో అత్యంత ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. కార్యక్రమం కోసం అనువైన...

మ్యాజిక్ డ్రెయిన్స్‌పై పవన్ కల్యాణ్‌కు పీవీ సింధు ప్రశంసలు

అమరావతి, మే 03, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ పరిశుభ్రత కోసం చేపట్టిన మ్యాజిక్ డ్రెయిన్స్ కార్యక్రమంపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ప్రశంసలు కురిపించారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉప...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఐటీ ఎంట్రీ.. వేల కోట్ల అక్రమాలపై దర్యాప్తు ముమ్మరం

ఆంధ్రప్రదేశ్‌, మే 03, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రాన్ని కుదిపేస్తున్న లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే పోలీసుల దర్యాప్తు, ఈడీ, ఎస్‌ఎఫ్‌ఐఓ విచారణల తర్వాత ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ...

నిరుద్యోగులకు ‘ఉద్యోగ భారత్’ చేయూత

చిన్న తరహా పరిశ్రమలకు శిక్షణ, రుణాలు విజయవాడ. మే 2 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, ఉపాధి లేని నిరుద్యోగు లకు అండగా నిలిచేందు కు ‘ఉద్యోగ...

సింగపూర్‌కు ఏపీ ఉపాధ్యాయుల బృందం

అమరావతి, మే 02, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉపాధ్యాయుల బృందం సింగపూర్ పర్యటనకు సిద్ధమైంది. ఈ నెల 4 నుంచి 9 వరకు సింగపూర్‌లో ఈ బృందం పర్యటించనుంది.ఇప్పటికే ఉపాధ్యాయులు విజయవాడ...

అమరావతి అభివృద్ధికి బూస్ట్.. క్వాంటం వ్యాలీలో ట్విన్ టవర్లకు గ్రీన్ సిగ్నల్

మే 02, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. రాజధాని ప్రాంతంలోని క్వాంటం వ్యాలీలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించనున్న ట్విన్ ఆఫీస్ టవర్లకు రాష్ట్ర ప్రభుత్వం...