కరీంనగర్ జ్యువెల్లరీ షాపులో కాల్పులు.. ఘటన స్థలానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
మే 03, (నేటి తెలుగు పత్రిక): కరీంనగర్లోని జ్యోతినగర్ ప్రాంతంలో ఉన్న పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పుల ఘటన కలకలం రేపింది. సమాచారం అందుకున్న వెంటనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్...
