Breaking News

డీఎస్సీ అవకతవకలపై వైసీపీ నిరసన ర్యాలీ

మే 29, (నేటి తెలుగు పత్రిక): డీఎస్సీ నియామకాలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ గుంటూరులో వైసీపీ నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో మాజీ మంత్రి...

టికెట్ ధరలు పెంపుపై సీపీఐ నారాయణ ఫైర్

మే 29, (నేటి తెలుగు పత్రిక): సినిమా టికెట్ ధరల పెంపుపై సీపీఐ నేత నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ ప్రముఖులు సమావేశమై టికెట్ ధరల పెంపుతో వచ్చే అదనపు ఆదాయంపై...

వైసీపీపై మంత్రి సుభాష్ ఘాటు విమర్శలు

మే 29, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ అధినేత జగన్‌పై మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం కోలంకలో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో అమలాపురం ఎంపీ హరీశ్...

సంస్కరణల్లో ముందుండేది మేమే: లోకేశ్

మే 29, (నేటి తెలుగు పత్రిక): పార్టీలోనైనా, ప్రభుత్వంలోనైనా సంస్కరణలు తీసుకురావడంలో తమదే ముందడుగు అని మంత్రి లోకేశ్ అన్నారు. మహానాడు సందర్భంగా మీడియా ప్రతినిధులు, యువతతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పలు...

దేశంలో అత్యధిక ఆదాయం కలిగిన ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం

మే 29, (నేటి తెలుగు పత్రిక): 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లెక్కల ప్రకారం దేశంలోనే అత్యధిక ఆదాయం కలిగిన ప్రాంతీయ రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ నిలిచిందని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం వెల్లడించింది....

రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం కీలకం: పెమ్మసాని చంద్రశేఖర్

అమరావతి, మే 28, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అత్యంత అవసరమని నమ్మిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ...

శబ్ద కాలుష్యంపై ప్రజలకు రఘురామ కీలక సూచన

అమరావతి, మే 28, (నేటి తెలుగు పత్రిక): ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రజలకు కీలక సూచనలు చేశారు. ప్రార్థనా మందిరాల వద్ద శబ్ద కాలుష్యం అధికంగా ఉన్న చోట్ల వెంటనే సమీప...

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం: నారా లోకేశ్

అమరావతి, మే 28, (నేటి తెలుగు పత్రిక): స్థానిక సంస్థల ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ పూర్తిగా సిద్ధంగా ఉందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎన్నికలను...

టీడీపీ దమ్మున్న రాజకీయ పార్టీ: హోంమంత్రి అనిత

అమరావతి, మే 28, (నేటి తెలుగు పత్రిక): తెలుగుదేశం పార్టీ మహిళల అభ్యున్నతికి ఎప్పటికప్పుడు కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. మహానాడు రెండో రోజు కార్యక్రమానికి హాజరైన ఆమె మీడియాతో...

మహానాడు పూర్తిగా విఫలమైంది: మాజీ మంత్రి రోజా

ఆంధ్రప్రదేశ్, మే 28, (నేటి తెలుగు పత్రిక): తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమంపై వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన మహానాడు పూర్తిగా విఫలమైందని...