“శంకుస్థాపన చేసింది నేనే… నీళ్లు ఇచ్చేదీ నేనే”: చంద్రబాబు
అమరావతి,mar 07, నేటి తెలుగు పత్రిక: వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు. 1996 మార్చి 5న తాను ముఖ్యమంత్రిగా...
