Breaking News

కేరళ ఎన్నికల్లో పాల్గొననున్న ఉత్తమ్

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: ఎన్నికల సందర్బంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల్లో ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఆయన ఈరోజు రాత్రి...

తెలంగాణ గ్రామాలకు కేంద్రం భారీ ఊరట

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీ రాజ్ సంస్థలకు ప్రత్యేక గ్రాంట్లను విడుదల చేస్తూ గ్రామాల అభివృద్ధికి ఊతమిచ్చింది.15వ ఆర్థిక సంఘం సూచనల...

సర్వే చేయించండి: సర్పంచ్

కోదాడ ,మార్చ్ 31(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా ,మునగాల మండల తహశీల్దార్ కార్యాలయంలో. తహశీల్దార్ సరిత కి. గ్రామంలో గతంలో. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కు. ఇచ్చిన. భూమిని సర్వే చేపించి. హద్దు...

సివిల్ రైట్స్ డే పై అవగాహన సదస్సు: ఎస్ ఐ

నడిగూడెం, మార్చ్ 31(నేటి తెలుగు పత్రిక): నడిగూడెం మండలం రాoపురం గ్రామంలో సివిల్ రైట్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నెల చివరి రోజు జరుపుకునే ఈ కార్యక్రమంలో ప్రజలకు పౌర హక్కులపై స్థానిక...

హైదరాబాద్‌లో ఆహార కల్తీ దందా భయంకరం

హైదరాబాద్, మార్చి 31, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో ఆహార భద్రతపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల వెలుగులోకి వస్తున్న గణాంకాలు చూస్తే, నగరంలో కల్తీ ఆహార దందా విస్తృతంగా జరుగుతున్నట్టు స్పష్టమవుతోంది....

మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి కుటుంబానికి సీఎం పరామర్శ

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల రంజిత్ రెడ్డి తల్లి...

హుజురాబాద్ ఎమ్మెల్యేకు సీఐడి నోటీసులు

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కు సీఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా జరిగిన ఘటనలపై ఈ నోటీసులు ఇవ్వబడినట్లు వెల్లడించారు.జాతర...

NH-65పై టోల్ ఛార్జీల తగ్గింపు

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: జాతీయ రహదారి 65పై ప్రయాణించే వారికి శుభవార్త అందింది. హైదరాబాద్–విజయవాడ మార్గంలో టోల్ ఫీజులను స్వల్పంగా తగ్గిస్తూ అధికారులు కొత్త రేట్లను ప్రకటించారు. ఈ సవరించిన ఛార్జీలు...

చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో పేలుడు కలకలం

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో పేలుడు ఘటన కలకలం రేపింది. సీజ్ చేసిన టపాసులను కోర్టుకు తరలిస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక ఎస్‌ఐతో పాటు...

పశ్చిమాసియా యుద్ధంపై అసెంబ్లీ ఆందోళన.. శాంతి కోసం కేంద్రం చొరవకు తీర్మానం ఆమోదం

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులపై తెలంగాణ అసెంబ్లీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులు ఏకగ్రీవంగా...