Breaking News

ఆంధ్రప్రదేశ్‌లో 3 వేల మంది బాలికలు అదృశ్యం..

ఆంధ్రప్రదేశ్‌లో 3 వేల మంది బాలికలు అదృశ్యం.. సీఎస్‌కు సమన్లు ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో 3 వేల మంది బాలికలు అదృశ్యమయ్యారని వచ్చిన ఫిర్యాదుపై జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC) రాష్ట్ర చీఫ్ సెక్రటరీ...

కాల్వలో కారు దూసుకెళ్లి ముగ్గురు మృతి

కోనసీమ జిల్లాలో కాల్వలో కారు దూసుకెళ్లి ముగ్గురు మృతి అమరావతి, డిసెంబర్ 10: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. పి గన్నవరం మండలం ఊడిమూడి చింతవారిపేట వద్ద, అదుపు తప్పిన...

అందుకే TGని అధికారికంగా అమలులోకి తీసుకొచ్చాం

అందుకే TGని అధికారికంగా అమలులోకి తీసుకొచ్చాం: సీఎం రేవంత్ తేదీ: డిసెంబర్ 10, 2024 తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను గౌరవిస్తూ వాహనాలకు TG గుర్తింపును అధికారికంగా అమలులోకి తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు....

మంచు మనోజ్, మౌనికపై కేసు నమోదు

మంచు మనోజ్, మౌనికపై కేసు నమోదు మంచు ఫ్యామిలీ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటుడు మోహన్ బాబు తనకు ప్రాణహాని పొంచి ఉందని, రక్షణ కల్పించాలంటూ వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయడంతో,...

ఇందిరమ్మ ఇండ్లపై ప్రభుత్వం ఫోకస్!

ఇందిరమ్మ ఇండ్లపై ప్రభుత్వం ఫోకస్! అక్రమాలకు చెక్ పెడతూనే "ఇందిరమ్మ ఇండ్ల" యాప్ సదుపాయం హైదరాబాద్:ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ లో పారదర్శకతను పెంచేందుకు, ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను పరిచయం చేసింది. ఈ యాప్ ద్వారా...

తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం..

తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించిన: సీఎం.. తెలంగాణ: హైదరాబాద్ లోని సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఇటీవల విడుదల చేసిన ఫొటో తరహాలోనే కొత్త...

తెలంగాణ తల్లి విగ్రహంపై రాజకీయం చేస్తే చరిత్ర క్షమించదు

తెలంగాణ తల్లి విగ్రహంపై రాజకీయాలు చేసే వారిని చరిత్ర క్షమించదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ తల్లి విగ్రహం పై చర్చ జరిగిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

అరెస్టులను మేము ఖండిస్తున్నాం.

శాసనసభలోకి వెళ్లకుండా ప్రతిపక్ష నాయకులను అడ్డుకుని అరెస్టులు చేయడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. “అరెస్టులను మేము ఖండిస్తున్నాం. ఆదానీని దొంగ, అవినీతిపరుడు అని రాహుల్ గాంధీ తిడితే, ఇక్కడ...

గ్రూప్-2 పరీక్షల హాల్ టికెట్లు విడుదల

గ్రూప్-2 పరీక్షల హాల్ టికెట్లు విడుదల రాష్ట్రంలో ఈనెల 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించబడతాయి. ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1368 కేంద్రాలను ఏర్పాటు చేశారు. తాజాగా, గ్రూప్-2 పరీక్షలకు సంబంధించిన...