Breaking News

జీవో 317పై మళ్లీ చర్చ.. బాధితులకు వన్‌టైమ్ రిలీఫ్ ఇవ్వాలి: కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, మార్చి 30, నేటి తెలుగు పత్రిక: జీవో నం.317 వల్ల ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వెంటనే న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి ఎ. రేవంత్...

హైదరాబాద్‌ ప్రజలకు కీలక గడువు.. ఆస్తి పన్నుపై 90% వడ్డీ మాఫీకి ఇదే చివరి ఛాన్స్!

మార్చి 30, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌ నగరవాసులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించని వారికి వన్‌టైమ్ సెటిల్మెంట్ (OTS) పథకం కింద...

తల్లిదండ్రుల సంరక్షణపై కఠిన చట్టం.. నిర్లక్ష్యానికి ఇక గట్టి హెచ్చరిక: సీఎం ఎ. రేవంత్ రెడ్డి

హైదరాబాద్, మార్చి 29, నేటి తెలుగు పత్రిక: సమాజంలో తల్లిదండ్రుల సంరక్షణకు ప్రాధాన్యం పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త చట్టంతో ముందుకు వచ్చింది. శాసనసభలో ప్రవేశపెట్టిన “తెలంగాణ ఎంప్లాయిస్ అకౌంటబిలిటీ, మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్...

తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతం కట్.. తెలంగాణలో కొత్త చట్టం

మార్చి 29, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘తల్లిదండ్రుల సంరక్షణ ఉద్యోగుల బాధ్యత’ పేరుతో...

అండర్‌గ్రాడ్యుయేట్ మెడికల్ కాన్ఫరెన్స్ “ప్రాణా–2026” విజయవంతం

కరీంనగర్, మార్చి 29, నేటి తెలుగు పత్రిక: ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ యూజీ విద్యార్థులచే వైద్య విద్యార్థుల కోసం నిర్వహించిన అండర్‌గ్రాడ్యుయేట్ మెడికల్ కాన్ఫరెన్స్ “ప్రాణా–2026” ఘనంగా విజయవంతమైంది. రెండు రోజుల పాటు...

పార్టీ కార్యాలయాలు పోరాట కేంద్రాలుగా మారాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పెన్ పహాడ్ మండల కేంద్రం లో ధనియాకుల గురువయ్య స్మారక భవన నిర్మాణ శంకుస్థాపన. సూర్యాపేట/పెన్ పహాడ్ : మార్చ్29 (నేటి తెలుగు పత్రిక): పార్టీ...

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శానూర్ బాబా. యాదగిరిగుట్ట : మార్చి 29 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ యాదాద్రి...

“అసెంబ్లీని ఇష్టానుసారంగా నడుపుతున్నారు”.. తలసాని ఘాటు విమర్శలు

మార్చి 29, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో అసెంబ్లీ నిర్వహణపై బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీని ఇష్టానుసారంగా నడిపిస్తున్నారని ఆరోపిస్తూ, ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.అక్రమ...

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కోసం కవిత పోరాటం.. 2 రోజుల్లో పరిష్కారం డిమాండ్

మార్చి 29, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు మరోసారి రాజకీయ వేడిని రేపుతున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ధర్నాకు మద్దతు తెలుపుతూ కీలక...

భక్తితోనే మానసిక ప్రశాంతత: మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

కోదాడ ,మార్చి 29(నేటి తెలుగు పత్రిక): భక్తితోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.రెండవ భద్రాద్రిగా ప్రసిద్ధిగాంచిన కోదాడ పట్టణ పరిధిలోని తమ్మరబండపాలెం శ్రీ సీతారామచంద్ర స్వామి...