లక్షద్వీప్కు చేరిన నైరుతి రుతుపవనాలు
మే 28, (నేటి తెలుగు పత్రిక): భారత వాతావరణ శాఖ నైరుతి రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతున్నాయని వెల్లడించింది. ప్రస్తుతం ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్ ప్రాంతాలతో పాటు బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు...
